Main

నాగోబా దేవాలయ పున: ప్రతిష్టాపన.

కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఇంద్రవెల్లి ,డిసెంబర్ 18,జనం సాక్షి,   కేస్లాపూర్లో ఆదివాసుల ఆరాధ్యదైవం మేస్రం వంశ ఇలావేల్పు నాగోబా నూతన దేవాలయం, విగ్రహ …

చర్చించకుండానే కమిషనర్ సొంత నిర్ణయం

కోదాడ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. గత కొంతకాలంగా మున్సిపాలిటీ కమిషనర్ చైర్పర్సన్ కు సరైన గౌరవం ఇవ్వకపోవడం ,చైర్ పర్సన్ కు మున్సిపాలిటీ పరిధిలో …

ఓల్డ్ బోయిన్ పల్లి హరిజన బస్తీ లో కమ్యూనిటీ హాల్ లో టైలరింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ముద్దం నరసింహ యాదవ్

కార్డు సంస్థ సేవలు మహిళలు అందరూ ఉపయోగించుకోవాలి  కార్పొరేటర్ ముద్దం కంటోన్మెంట్  డిసెంబర్ 18 జనం సాక్షి   ఓల్డ్ బోయిన్ పల్లి  119 వ డివిజన్  అస్మత్ …

ఉచిత కంటి అద్దాల పంపిణీ.

ఈ నెల 12న సాయినాథ పురం వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో నంది కంటి శ్రావణ్ కుమార్ ఫౌండేషన్ మరియు సవేరా ఆనంద్ నేత్రాలయ ఆధ్వర్యంలో …

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే వ్యాపార దినదిన అభివృద్ధి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గోల్డ్ రెడీమేడ్ గార్మెంట్స్ షోరూంను ప్రారంభించిన మంత్రి  ఎల్బీనగర్( జనం సాక్షి ) వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే ఏ వ్యాపారమైన దినదిన అభివృద్ధి చెందుతుందని విద్యాశాఖ …

చెరువులలో చేపలపై బెస్త కులానికే తొలి హక్కు కావాలి…… డిమాండ్ చేసిన గంగపుత్ర సంఘం రాష్ట్ర నాయకులు..

సికింద్రాబాద్ సీతాఫలమండి లో తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర  బెస్త సంఘం  రాష్ట్ర కమిటీ   కార్యవర్గ  సమావేశం  అయ్యింది. తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు  ఏ ఎల్ మల్లయ్య …

నిరుపేద వరుడికి ఆర్థిక సహాయం అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన కర్రే లక్ష్మి, రాములు కుమారుడు చింటు వివాహానికి ఎం.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు, బి.ఆర్.ఎస్ రాష్ట్ర …

నూతన దంపతులను ఆశీర్వదించి న కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి

మీర్పేట్  కార్పొరేషన్ జిల్లెల్గూడ వాస్తవ్యులు చింతల హేమలత మోహన్ ముదిరాజ్ దంపతుల ప్రథమ పుత్రిక డాక్టర్ వాసంతి.( ఎండి.జనరల్ మెడిసిన్).. డాక్టర్ యశ్వంత్.( ఎమ్మెస్ . జనరల్ …

న్నను హతమార్చిన తమ్ముడు – హత్యకు దారితీసిన భూ వివాదం

ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) రోజు రోజుకు మానవతా విలువలు మంటగలసి పోతున్నాయి.తల్లి,తండ్రి,అక్కా,చెల్లి,అన్నా,తమ్ముళ్ల మధ్య ఉన్న రక్త సంబంధాల విలువలు కనుమరుగై పోతున్నాయి.ఆస్తుల కోసం అయినవాళ్ళను …

ఆలుగడ్డ పంటపై తెగుళ్ళను నివారించాలి: డిఏఓ

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆలుగడ్డ పంటను జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు గురువారం సందర్శించి …