Main

దోషులను వదిలిపెట్టం

` ఎంతటివారినైనా శిక్షిస్తాం:మంత్రి కేటీఆర్‌ ` పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ` ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు ` పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ …

అభివృద్ధికి సూచిక..

` హైదరాబాద్‌లో భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ ` బెంగుళూరు,కోల్‌కతాను దాటి ముందంజలో నగరం హైదరాబాద్‌(జనంసాక్షి):విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అవసరాలు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. …

నాడు ఎర్రబస్సులు..నేడు ఎలక్ట్రిక్‌ బస్సులు

` హైదరాబాద్‌ నగరమంతా ఇక ఎలక్ట్రిక్‌ బస్సులే.. ` డీజిల్‌ బస్సులకు టీఎస్‌ఆర్టీసీ స్వస్తి ` త్వరలో నగర రోడ్లపై తిరగనున్న 860 ఎలక్ట్రిక్‌  బస్సులు ` …

దమ్ముంటే అదానీ స్కాంపై మాట్లాడండి

` జార్జ్‌ సోరోస్‌ వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుదురుగానీ.. ` మీ గురువును కాపాడుకునేందుకు చాలా ఆతృత కనబరుస్తున్నారు. ` బీజేపీ నేతలపై మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): …

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభం

మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని పావనంపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ …

జనం సాక్షి, కొడంగల్ (ఫిబ్రవరి 15): వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం లో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 284 వ జయంతి …

సీతారాంపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

బిచ్కుంద ఫిబ్రవరి14 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల సీతారాంపల్లి గ్రామంలో మంగళవారం నాడు కళ్యాణ లక్ష్మీ చెక్కులను మాజీ జడ్పీటీసీ …

సువర్ణ అవకాశాన్ని   నిరుద్యోగ యువత  ఫిబ్రవరి 11 న జరిగే జాబ్   మేళా ను  సద్వినియోగం చేసుకోవాలి : హస్తినాపురం డివిజన్ బా రాస అధ్యక్షులు అందోజు  సత్యం చారి 

    ఎల్బీనగర్ (జనం సాక్షి )  ఫిబ్రవరి 11 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వెనుక ఉన్న గ్రౌండ్ నందు జరిగే జాబ్ మేళాను …

ఎలక్ట్రిక్‌ వాహనాలకు కేంద్రంగా హైదరాబాద్‌

` రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈవీ కంపెనీల ఆసక్తి ` ఇది తొలి అడుగు మాత్రమే.. రానున్న రోజుల్లో ఈ రంగంలో మరింత అభివృద్ధి ` ఈ …

భాజపా దేశాన్ని అదోగతిపాలుచేసింది

` అన్నిరంగాల్లోనూ బీజేపీ వైఫల్యం ` సబ్‌ కా సాథ్‌ అంటూ టోపీ పెట్టారు ` నల్లధనం అరికట్టడంలోనూ విఫలం ` దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయేలా …