Main

ఉద్యోగ ఆశావహులకు మంచి నీటి సౌకర్యం కల్పించిన వనపర్తి సేవాదళం ట్రస్ట్

కోదాడ పురపాలక సంఘం పరిధి లోని బాలాజీనగర్ లో ఉన్నటు వంటి కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య …

ఆడిట్ సూపర్డెంట్ మహిళ అధికారి పద్మజ రాణి ని వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి. జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు.

భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఎంప్లాయిస్ యూనియన్  (బిఎమ్ఎస్ )రిజిస్ట్రేషన్ నంబర్ B-1158 ఆధ్వర్యంలో  సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ని పలు సమస్యల    గురించి  కలిశారు .  …

స్నేహ చికెన్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని పెంటా రెడ్డి గార్డెన్ దగ్గర స్నేహ చికెన్ సెంటర్ ను ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ …

రైతులకు మోసం చేస్తున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం

డా సంజీవ రెడ్డి పిసిసి సభ్యులు, నారాయణఖేడ్ నవంబర్24(జనం సాక్షి) నారాయణఖేడ్ లో గురువారం రోజు ఖేడ్ లో తెలంగాణా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు పిలుపు మేరకు …

భవన నిర్మాణ కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డును అందజేసిన నార్ల సురేష్

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ లోని భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కోసం దరఖాస్తు తన సొంత ఖర్చులతో చేయించానని …

అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి.

భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిలభారత మహాసభలు తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై డిసెంబర్ 13 నుండి 16 వరకు జరుగుతున్న సందర్భంగా , మహాసభలను జయప్రదం చేయాలని …

అయ్యప్ప పూజలతో పల్లెల్లో ఆధ్యాత్మిక వాతావరణ : శ్రీరాములు అందెల

వీధివీధినా అయ్యప్ప భక్తుల భజనలు, పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందని బిజెపి నాయకులు అందేలా శ్రీరాములు యాదవ్ అన్నారు.     గుమ్మడవెల్లి గ్రామంలో కాకి సత్యనారాయణ గార్డెన్స్ లో …

కొండపల్లి రామానుజ రావు అకాల మరణం బాధాకరం;మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ నవంబర్ 23 ( జనంసాక్షి ) కోదాడ పట్టణ కేంద్రానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయులు కొండపల్లి రామానుజరావు అకాల మరణం బాధాకరమైన మున్సిపల్ చైర్ …

బిజెపి, మోడీది పిరికిపంద చర్య

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు నిరసిస్తూ ధర్నా మేడిపల్లి – జనంసాక్షి కేంద్రం ప్రభుత్వం, బీజేపీ పార్టీ నాయకులు అవలంబిస్తున్న కుటిల రాజకీయాలను తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ …

ఓపెన్ ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ ఇంటర్మీడియట్ లో 2022- 23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినట్లు జిల్లా …