Main

గురుకుల పాఠశాలను సందర్శించిన పుర చైర్మన్ ఎడ్మ సత్యం

కల్వకుర్తి నవంబర్ 27 జనం సాక్షి: పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆదివారం ఉదయం సందర్శించారు అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ …

మా’ ఆసోసియేషన్ నూతన కమిటి అద్యక్షుడిగా కొండ విజయ్ కుమార్

మాస్టర్స్ అథ్లెటిక్స్ నూతన అధ్యక్షులుగా కొండా విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు చందానగర్ పరిధి హుడా కాలనీలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో కొండా విజయ్ కుమార్ …

పోలీసుల సేవలు వెలకట్టలేనివి*

పబ్లిక్ కోసం తమ లైఫ్ ను రిస్క్ లో పెట్టి పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్ట లేనివని  ఏఎస్పీ హర్షవర్ధన్  అన్నారు.శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్ లో …

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

)హుస్నాబాద్ మండలం బంజేరుపల్లె గ్రామపంచాయతీ ఆవరణంలో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ …

తిరుగులేని పార్టీ బీఆర్ఎస్ : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని  త్వరలో దేశంలోనే తిరుగులేని పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అవతరించనుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ …

ఘనంగా రెడ్ డే ఉత్సవాలు.

ఫోటో రైట్ ఆఫ్01తుర్కపల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్న దృశ్యం. తుర్కపల్లి మండల కేంద్రంలో గల పడాల ముత్యాలు మెమోరియల్ హైస్కూల్ లో శనివారం సాంస్కృతిక  దైనందిన కార్యక్రమంలో బాగంగా …

ఘట్కేసర్ లో ఓటర్ నమోదు కార్యక్రమం

ఘట్కేసర్ మున్సిపల్ లోని 33 పోలింగ్ స్టేషన్ల పరిధిలో తేదీ 26, 27 నవంబర్ మరియు డిసెంబర్ 3, 4 తేదీలలో 1 జనవరి 2023 వరకు …

మైనింగ్ జోన్ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాట్లను అడ్డుకున్న తెరాస నాయకులు

యాచారం మండలం  మొండిగౌరెల్లి గ్రామాల సరిహద్దు లోని యాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్: 141,144 గల నెంబర్లలో మైనింగ్ జోన్ ఏర్పాటు విషయమై అధికారుల …

సత్ఫలితాలు ఇస్తున్న తొలిమెట్టు మెటీరియల్ బోధన

*జిల్లా విద్యాధికారి రమేష్         తూప్రాన్ జనం సాక్షి నవంబర్ 25:: చదువు రా నీ చదవలేని వారికి తొలిమెట్టు ద్వారా మెటీరియల్ తో …

సంకల్ప్ కిరణ్ పురస్కార్ అందుకోనున్న అరుణా రాయ్

ప్రదానం చేయనున్న మంత్రి హరీష్ రావు ఖైరతాబాద్ : నవంబర్ 25 (జనం సాక్షి) ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా …