Main

దుబ్బ అబ్రహం సంస్మరణ సభలో ఫాల్గున్నా పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ, జనంసాక్షి:(నవంబర్ 23) దుబ్బ అబ్రహం సంస్మరణ సభలో పాల్గొని వారికి ఘన నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులకు 10,000 ఆర్థిక సహాయం అందించిన తెరాస …

స్వామివారికి ఔషధీకృత ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించిన అర్చకులు

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రపంచంలో అరుదైన      మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం డైరీ ఫార్మ్ రోడ్ కానాజీ గూడ లో వెలసిన మరకత …

గెలుపే లక్ష్యంగా పొరాటపటిమతో సాధన చేయాలి

శిక్షణ కొరకు కావలసిన సౌకర్యాల కల్పనకు కృషి; మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ మున్సిపల్ చైర్ పర్సన్ కోదాడ టౌన్ నవంబర్ 23 ( …

పేద ప్రజల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే మంచిరెడ్డి

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):- యాచారం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన 51మంది లబ్దిదారులకు 51,05,916 రూపాయల విలువ చేసే కళ్యాణలక్ష్మి – షాదిముబారక్ చెక్కులను స్థానిక …

బివిజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బిపి. షుగర్ టెస్టులు.

వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామంలో బుధవారం బి వి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బిపి మరియు షుగర్ టెస్టులు నిర్వహించారు. ఉచిత  టెస్టుల …

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

 ప్రతి డివిజన్ నుంచి భారీగా తరలిరావాలి. టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్. సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 22:(జనం సాక్షి): ఈనెల 27న జరగానున్న రాష్ట్ర టిడబ్ల్యూజేఎఫ్ …

బూరుగడ్డ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం

మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో  కార్తీక మాసం సందర్భంగా  శ్రీ నల్లకట్ట సంతాన కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని దక్షిణ …

నిరహంకారానికి, నిరాడంబరతకు, నిష్కల్మషత్వానికి, నిబద్దతకు నిదర్శనం. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి :

జాగృతి అభ్యుదయ  వ్యవస్థాపక అధ్యక్షులు భావన శ్రీనివాస్  ఎల్బీనగర్ (జనం సాక్షి) నిరహంకారానికి, నిరాడంబరతకు, నిష్కల్మషత్వానికి, నిబద్దతకు నిదర్శనం. ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జాగృతి అభ్యుదయ  వ్యవస్థాపక …

నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం

కాలనీలలో నెలకొన్న    ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుంది అని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  తెలిపారు. వనస్థలిపురం డివిజన్ లో దాదాపు ఒక కోటి …

ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జాతీయ బృంద సభ్యులు

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జాతీయ బృందం ఢిల్లీ సభ్యులు పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు డాక్టర్ వందన సాయినీ …