Main

కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తా కార్పొరేటర్

కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ బఠాన్ గూడా …

నేడు దిల్సుఖ్నగర్ లో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం : స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీరామదాసు రవి చారి

విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం,దిల్సుఖ్నగర్  ఆద్వర్యంలో అపోలో వారి సౌజన్యంతో దిల్షుక్నగర్ స్వర్ణకార వీధిలో  మూడవ సారి   నవంబర్ 26 న  శనివారం నాడు   ఉచిత ఆరోగ్య శిభిరం నిర్వహిస్తున్నట్లు …

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది.. సుదీర్ రె

పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు .చంపాపేట  డివిజన్ పరిధిలోని ఉదయ్ నగర్ కాలనీకు చెందిన నాగరాజు   నోటి కాన్సర్ కు …

వృద్ధులకు వికలాంగులకు కార్మికుల కు పింఛన్లు మంజూరు చేయటంలో ప్రభుత్వం షరతులు విధించవద్దు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం, జనంసాక్షి):- అర్హులైన వారందరికీ ఎలాంటి షరతులు విధించ కుండ పింఛన్లు మంజూరు చేయాలి అని …

కుట్ర పూరితం గానే మా పై దాడులుమర్రి రాజశేఖర్ రెడ్డి

కంటోన్మెంట్ న్యూ బోయిన పల్లి నవంబర్ 24 జనం సాక్షి బోయినపల్లి మర్రి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మర్రి రాజశేఖర్ రెడ్డి …

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పై ఎంపీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలి

హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పై ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అసత్య ప్రచారాలు మానుకోవాలని రజక సంఘం రాష్ట్ర నాయకుడు చిలక రాజు అజయ్ కుమార్ …

రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి

అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  దేప భాస్కర్ రెడ్డి  ఆదేశాల మేరకు ఈ రోజు మహేశ్వరం …

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

మండలంలోని దేగామ గ్రామానికి చెందిన పలు తెరాస కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గురువారం పరామర్శించారు ఇటీవల మరణించిన బోజారెడ్డి తండ్రి అంగ రాజేశ్వర్ తెరాస …

డయల్ యువర్ కాల్ బస్ డియం కు బారి స్పదన,

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్    ఆర్టీసీ డిపో కార్యాలయంలో గురువారం నిర్వహించిన డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమానికి ప్రజల నుండి కాల్స్ వచ్చాయి. ఈ మేరకు …

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులకు తీరని నష్టం

రైతాంగ సమస్యల పరిష్కారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి కోదాడ టౌన్ నవంబర్ 24 ( జనంసాక్షి ) తెలంగాణ …