Main

అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని  శ్రీనివాస్ క్యాటరర్స్ అద్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ అంగరంగ వైభవంగా జరిగింది.ఈకార్యక్రమములో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు, కార్పొరేటర్ సునీత యాదవ్ …

ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత

ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని డిప్యూటీ కమిషనర్ రాజు,డిప్యూటీ సిటీ ప్లానర్ గజానంద్ అన్నారు.నేరెడ్ మెట్ చౌరస్తాలో ఫుట్ పాత్ లను …

అరెపల్లి లో సీసీ రోడ్,డ్రైనేజీ పనులు ప్రారంభం

హుస్నాబాద్ పట్టణంలోని అరెపల్లి 8వ వార్డ్ లో కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు మరియు మురికి కాలువల పనులను ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా …

ఫోటోగ్రాఫర్లు టెక్నాలజీకి అనుగుణంగా మార్పు చెందాలి: వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి

తిరుమలగిరి (సాగర్), నవంబర్ 16 (జనంసాక్షి): మండల కేంద్రంలో ఉమ్మడి అనుముల మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20వ తేది వరకు …

ఏడుకొండలు ఆత్మహత్య కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మేరావత్ ముని నాయక్

తిరుమలగిరి (సాగర్) నవంబర్ 16( జనంసాక్షి): ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఇటీవల నల్లగొండలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల పరిధిలోని …

శంషాబాద్ మండలం అభివృద్ధికి కృషి చేయాలి – జెడ్పీ ప్లోర్ లీడర్ నీరటీ తన్వీరాజ్

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : శంషాబాద్ మండలం అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీ ప్లోర్ లీడర్ నీరటీ తన్వీరాజ్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ …

గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను కళాశాల ప్రధానోపాధ్యాయులు భీమార్జున్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా …

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

హుస్నాబాద్ పట్టణంలోని 4వ వార్డ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు రెండవ విడుత నోటు పుస్తకాలను మరియు ఏకరూప దుస్తులను మునిసిపల్ వైస్ చైర్మన్ …

జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మహేష్ గౌడ్

మునుగోడు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేపట్టిన గొల్ల కురుమల పోరుబాట ధర్నాలో పోలీసులు జర్నలిస్టులపై చేయి చేసుకోవడం సిగ్గుచేటన్నారు. మంగళవారం నాంపల్లి …

ఇబ్రహీంపట్నం లో మెరిసిన వెటరన్ క్రికెటర్లు

గత మూడు రోజుల నుండి ఘనంగా ముగిసిన         దవెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ టోర్నీ పాల్గొన్న ఆరు జట్లు విజేతగా విజయవాడ రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, …