Main

భవిష్యత్ అవసరాల కోసం “ఇంటర్నల్ పైప్ లైన్లు

అధికారులకు సూచించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి రిజర్వాయర్లు, పైపులైన్ పనుల పర్యవేక్షణ మేడిపల్లి – జనంసాక్షి తెలంగాణ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఫేస్-2లో …

ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ అవార్డు గ్రహీత వెంకట్ కు ఘన సన్మానం

ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ కు అంబేద్కర్ జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటి వేదికగా …

ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను కలిసిన జనం సాక్షి బ్యూరో ఆదిల్, 

కాజిపేట్ నవంబర్ 17 జనంసాక్షి గురువారం రోజున హుస్నాబాద్ ఎమ్మెల్యే  వొడితల సతీష్ కుమార్ గారి మోకాలుకు శస్త్రచికిత్స జరగగా హైదరాబాద్  మాదాపూర్ లోని తన నివాసంలో  …

పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ :బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్

ఆటో నగర్ లోని మహావీర్ హరిణి వనస్థలి జింకల పార్క్ లో హయత్ నగర్ డివిజన్ పరిధిలోని భూలక్ష్మి నగర్ కాలనీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో …

పేద ప్రజలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి కే.పాండు యాదవ్

బోయిన్ పల్లి ఆరోవ వార్డ్ పరిధిలో తాడబండ్, తావాయిపుర, సీతారాంపురం లో ఆసరా పెన్షన్ కార్డు  ఇంటింటి కి తిరుగుతూ కార్డు పంపిణీ చేసిన బోర్డు మాజీ …

అపరిచితుని వలలో మోసపోయిన పలువూరు..

అపరిచితుని వలలో మోసపోయిన ఘటన బై0సా పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే…బుధువారం మధ్యాహ్నం బై0సా పట్టణం నిర్మల్ చౌరస్తా కి …

మధ్యాహ్న భోజన బియ్యం సరఫరా లో తీవ్ర జాప్యం

 గంగారం నవంబర్ 17 (జనం సాక్షి) గంగారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు రావాల్సిన మధ్యాహ్న భోజన బియ్యం ఇంతవరకు పాఠశాలలకు అందలేదని పాఠశాలలోని పిల్లలకు మధ్యాహ్న భోజనం …

అఖిల భారత విశ్వకర్మ మహాసభ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సిం గోజు వీరాచారి

అఖిల భారత విశ్వకర్మ మహాసభ   సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సిం గోజు వీరాచారి ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి  ఉత్తర్వులు జారీ …

నవ్య ఫౌండేషన్ అధ్యర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభం

మహిళల సాధికారత అభ్యున్నతి తమ లక్ష్యం….. నవ్య ఫౌండేషన్ చైర్మన్ మడుపు శ్రీ రమ్య వేణుగోపాలరావు రంగారెడ్డి ,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి) :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ఎంబి ఆర్ …

దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తులేకుర్డు గ్రామంలో దళిత బందు యూనిట్‌ ప్రారంభం రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …