హైదరాబాద్

బీసీ జనాభా తగ్గింది

` ‘స్థానిక’ ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం కుట్రలు ` ఖమ్మం జిల్లా భారాస నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌ ఖమ్మం(జనంసాక్షి): పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం …

కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా ఘోరం

` మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది తెలంగాణ వాసుల మృతి ` మినీ బస్సు సిమెంట్‌ ట్రక్కును ఢీకొట్టడంతో ఘటన ` తీవ్ర దిగ్భార్రతి …

ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం

` వారికి ప్రజలే బుద్ధి చెబుతా ` కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని తెలంగాణ …

గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

` నగరంలో ‘ఐటీ రంగంలో వెల్లువలా అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు లోటు లేదని, గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్‌ నగరాన్ని తీర్చుదిద్దుతామని ఐటీ మంత్రి …

వర్గీకరణలో సీఎం కమిట్‌మెంట్‌ గొప్పది

` అభినందించిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ `  ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించండి ` సీఎం రేవంత్‌కు ఎమ్మార్పీఎస్‌ నాయకుల వినతి ` …

కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్‌ హామీతో రిలే దీక్షలు విరమణ

రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఇథనాల్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 20వ రోజు సందర్భంగా తాత్కాలికంగా వాయిదా వేసినట్టు …

రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు..ముత్తయ్య మురళీధరన్‌

ముంబై: భారత స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ , విరాట్‌ కోహ్లి  రాణిస్తే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ   భారత్‌ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌  అన్నాడు. …

మెట్రో సాకారం దిశగా అడుగులు

తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు.. రెండో కారిడార్ పొడవు 12.5 కిలోమీటర్లు విజయవాడ నగర వాసుల మెట్రో కల త్వరలోనే నిజం కానుంది. మెట్రో కారిడార్ …

దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు?

హత్యలు చేసినవారు పార్టీలను నడపడమా! ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సర్వోన్నత …

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత …