హైదరాబాద్

2011 నుంచి సెకండ్ పొజిష‌న్‌లో ఉన్న జ‌ట్టే ఏకంగా 8 సార్లు విజేత‌

మ‌రికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు తెర‌లేవ‌నుంది. ఈరోజు ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్-1లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు …

అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాలు లేవ‌న్న ట్రేడ్ కోర్టు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన త‌ర్వాత‌ డొనాల్డ్‌ ట్రంప్ ప‌లు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా …

రాష్ట్రమంతటా నైరుతి విస్తరణ

నైరుతి రుతుపవనాలు బుధవా రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యి. దీంతో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ …

కడప నుంచి నేరుగా ఢిల్లీకి బయల్దేరుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని, వరుస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల మహానాడు ఈరోజు ముగియనుంది. అనంతరం, …

భారత్‌‍లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత్‌లో …

పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామన్న మోదీ

పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వంపై జరిగిన ఘోరమైన దాడిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ దాడిలో తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో …

‘చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం’.. మార్కో రూబియో సంచలన ప్రకటన

విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే …

ఎన్డీఎస్‌ఏ నివేదిక కాదది.. ఏన్డీఏ నివేదిక

` కేసీఆర్‌కు పేరు రావడం ఇష్టం లేకే కుట్రలు ` కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌(జనంసాక్షి):మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ అథారిటీ-) ఇచ్చిన నివేదికను ఎన్డీయే …

కాళేశ్వరం నోటీసుల నేపథ్యం..

తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌, హరీశ్‌ మంతనాలు గజ్వెల్‌(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు అందిన నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి …

యాసంగి పంటనష్టం మంజూరు

` నష్టపోయిన 5,528 ఎకరాలకు రూ. 51.52 కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ` పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర …

తాజావార్తలు