హైదరాబాద్

కేసీఆర్‌ అభద్రతకులోనై మాట్లాడతున్నాడు

` ఖజానా ఖాళీ చేసి నీతులు చెబుతారా? ` బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ మండిపాటు ` ఎల్కతుర్తి సభలో కేసీఆర్‌ తన …

కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లా బ్యూరో ఏప్రిల్ 27 (జనం సాక్షి) : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన …

కొమురవెల్లి, చీర్యాలలో డిప్యూటీ మేయర్ పూజలు

కొమరవెల్లి (జనంసాక్షి) : గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి సిద్దిపేట్ జిల్లా …

ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా

ఇరాన్‌లోని అతిపెద్ద వాణిజ్య ఓడరేవు షాహిద్ రజాయీలో శనివారం సంభవించిన భారీ పేలుడు, దాని తర్వాత చెలరేగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు …

కస్తూరి రంగన్‌కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం …

బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్

తెలంగాణ ( జనంసాక్షి ) : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్రమేనని, పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే నిబద్ధతతో పనిచేసిందని …

కేసీఆర్‌ స్పీచ్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ

హైదరాబాద్‌, (జనంసాక్షి) : బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభపై యావత్‌ తెలంగాణ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. ఒకవైపు ఉద్యమ స్మృతులు, మరోవైపు పదేండ్ల పాలనలో కొనసాగిన సంక్షేమ పథకాలు, ప్రగతి …

భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాయాది దేశంపై చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ నేతలు భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా పాక్ …

ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ

జమ్మూకశ్మీర్‌ ఉగ్రవాదంపై పోరులో దేశ ఐక్యతే కీలకమని మోదీ ఉద్ఘాటన జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ …

భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మధ్యవర్తిత్వానికి నిరాకరణ

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శుక్రవారం రోమ్ పర్యటనకు బయలుదేరే ముందు విలేకరులతో …

తాజావార్తలు