హైదరాబాద్

యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య యుద్ధానికి సై : ట్రంప్

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాపై భారీగా సుంకాలు …

అమ్మాయిలు అదరగొట్టారు

అండర్‌ 19 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా టీమ్‌ఇండియా డిఫెండిరగ్‌ ఛాంపియన్‌గా భారత్‌ ఫైనల్‌లో అడుగు పెట్టిన భారత్‌ అక్కడా అదరగొట్టింది. రెండోసారి విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాను …

11 వ రోజు రిలే నిరాహార దీక్షలు

రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడలో చేపట్టబోయే ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలనీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజు పెద్దధన్వాడ గ్రామ ఉన్నత విద్యావంతులు …

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్

హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవీ విరమణ …

నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు

శ్రీకాళహస్తి ఆలయంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం కోసం ఒక …

పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు

రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 1500 …

హైదరాబాద్‌లో మరో రెండు ఐటి పార్కులు

హైటెక్‌ సిటీ తరహాలో నిర్మిస్తాం వందకోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ‘డ్యూ’ సాప్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ఐటిశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు గత …

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయకమిటీ

నలుగురు ఉన్నతాధికారులతో నియామకం ` వారంలోపు నివేదిక సమర్పించాలి ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని …

ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

` 11 మంది కూలీలకు తీవ్రగాయాలు ` కమలాపూర్‌ మండల అంబాల వద్ద ప్రమాదం కమలాపూర్‌(జనంసాక్షి):హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని అంబాల వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు …

మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు

` మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):అత్యంత వైభవంగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు పనులు …