హైదరాబాద్

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి …

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు ప్రమోషన్‌..!!

పరిపాలనపై పట్టు సాధిస్తున్న క్రమంలో తెలంగాణలో అధికారుల బదిలీలు అనూహ్యంగా జరుగుతున్నాయి. వారాల వ్యవధిలోనే అధికారుల బదిలీలు జరుగుతుండడంతో పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. తాజాగా మరోసారి రేవంత్‌ …

12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు- ఎల్లో అలర్ట్..!!

సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన …

మాజీమంత్రి కేటీఆర్‌ పై మంత్రి పొన్నం ప్రభాకర్ పైర్‌

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌కు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని, సభలో ప్రతిపక్ష …

రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు

వేములవాడ దక్షిణ కాశీగా విరాజుల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, …

మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జయంతి ఉత్సవాలను తెలంగాణలో భవన్ లో నిర్వహించటం సంతోషంగా ఉంది

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో పేద ముస్లిం విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కేటీఆర్. మౌలానా …

ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రికార్డు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ట్రంప్.. అంచనాలను తలకిందలు …

బీ సి వసతి గృహ విద్యార్థులకు క్రీడలు

ఖమ్మం, (జనం సాక్షి) : కమిషనర్ బిసి వెల్ఫేర్ ఆదేశానుసారం జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారిని జి జ్యోతి ఆధ్వర్యంలో ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతిగృహము …

బైక్‌లు నడిపేలా హెజ్‌బొల్లా సొరంగాలు |

లెబనాన్‌లో సమాధుల కింద ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా నిర్మించిన భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడీఎఫ్) గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. కిలోమీటర్‌కు పైగా …

తెలుగు జాతిపై నోరు పారేసుకున్న తమిళనటి

పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు., రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ నోరు పారేసుకున్న సినీనటి, బీజేపీ నాయకురాలు …