జిల్లా వార్తలు

సుంకాలపై ట్రంప్‌ కీలక నిర్ణయం..

` టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు ` దీంతో వినియోగదారులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌ వంటి దిగ్గజ సంస్థలకు భారీ ఊరట వాషింగ్టన్‌(జనంసాక్షి): సుంకాలపై …

ఇంతోనే ఎంతో మార్పు

` భారత్‌కు చైనా స్నేహ హస్తం ` 85వేల వీసాలు ఇచ్చిన డ్రాగన్‌ ` భారత స్నేహితులకు స్వాగతమంటూ పోస్ట్‌ బీజింగ్‌(జనంసాక్షి): సరిహద్దు విషయంలో భారత్‌-చైనా మధ్య …

బెంగాల్లో వక్ఫ్‌ చట్టం అమలుచేయం

` నిరసనల నేపథ్యంలో స్పష్టం చేసిన సీఎం మమత కోల్‌కతా(జనంసాక్షి):వక్ఫ్‌ సవరణ చట్టం పశ్చిమ బెంగాల్‌లో అమలు కాదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం విస్పష్టంగా ప్రకటించారు. …

పద్మశ్రీ వనజీవి రామయ్య ఇకలేరు

` గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ గుండెపోటుతో మృతి ` కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు ` సీఎం రేవంత్‌రెడ్డి, …

హెచ్‌సీయూ భూములను అమ్మొద్దు : కేటీఆర్‌

` ఆ స్థలాన్ని ఎవరైనా కొంటే అధికారంలోకి వచ్చాక మళ్లీ రికవరీ చేస్తాం ` బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు అనుమతి ఎందుకివ్వరు? ` పార్టీ పరంగా మాకు …

400 ఏకరాల భూములను కాపాడిన ఘనత మాదే

` కంచె గచ్చిబౌలి భూములపై విపక్షాలది దుష్ప్రచ్రారం ` రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారు ` అభివృద్ధి, సంక్షేమంతో అవినీతిరహిత పాలన సాగిస్తున్నారు ` సచివాలయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ …

తమిళనాడు సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

` గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో ఉన్న బిల్లులను చట్టాలుగా చేసిన సీఎం స్టాలిన్‌ ` చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై …

14 నుంచి భూభారతి షురూ..

` పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మూడు మండలాలు ` ప్రతి మండలంలో అవగాహన సదస్సులు ` ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం ` ప్రజలకు సౌకర్యంగా ఉండేలా …

గవర్నర్లు పంపిన బిల్లులను 3 నెలల్లోగా ఆమోదించాల్సిందే

` రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలి ` తమిళనాడు గవర్నర్‌ రవి తొక్కిపెట్టిన 10 బిల్లులకు …

అంతా నా ఇష్టం – వరద కాలువను సైతం వదలం

శంషాబాద్, (జనంసాక్షి): హైడ్రాధికారులు హెచ్చరించిన చెరువుల్లో కుంటల్లో నిర్మాణాలు చేపట్టిన వారి నిర్మాణాలు కూల్చివేసిన మారని మనిషి తీరు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత స్థలమున్నా …

తాజావార్తలు