జిల్లా వార్తలు

శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి గ్రామ శివారులోని అంబం గేటు వద్ద గల నర్సాపూర్ శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో శ్రీ రామదాసి సురేష్ అత్మారామ్ …

యూపీఐ చెల్లింపులు సంక్షోభంలో పడ్డాయి: ఒక నెలలో మూడవసారి అంతరాయం వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది

హైదరాబాద్ (జనంసాక్షి): యూపీఐ లావాదేవీల‌కు టెక్నిక‌ల్ స‌మ‌స్య వ‌చ్చింది. ఇవాళ మ‌ధ్యాహ్నం యూపీఐ పేమెంట్స్ జ‌ర‌గ‌లేదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి పేమెంట్ సంస్థ‌ల‌న్నీ …

రాజకీయాల కోసం అల్లర్లను రెచ్చగొట్టవద్దు, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను”: మమతా బెనర్జీ

కోల్‌క‌తా  (జనంసాక్షి) : ప‌శ్చిమ బెంగాల్‌లో కొత్త వ‌క్ఫ్ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌క్ఫ్‌ బిల్లుకు వ్య‌తిరేకంగా …

ఆ బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి

హైదరబాద్ (జనంసాక్షి) : రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు …

సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఆక్షేపణీయం

పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ కు విజ్ఞప్తి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) : సాక్షి ఎడిటర్‌, …

హెచ్‌సీయూ భూములపై భాజపా ఎంపీతో కలిసి సీఎం కుట్ర

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ప్రభుత్వం 400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై …

విద్యాహక్కు చట్టం అమలు పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు దాఖలు చేయండి

` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ` తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యాహక్కు చట్టం అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. …

బనకచర్లపై ఏపీని ముందుకెళ్లకుండా కట్టడి చేయండి

` జీఆర్‌ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):గోదావరి-బనకచర్లపై ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయం లేఖ …

ఫ్యూచర్‌సిటీ వరకు మెట్రోరైలు విస్తరించాలి

` ఇందుకు అనుగుణంగా డిపిఆర్‌ సిద్ధం చేయాలి ` భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ సమీపంలో డ్రైపోర్ట్‌ నిర్మాణానికి రూపకల్పన ` హైదరాబాద్‌ ` మంచిర్యాల కొత్త …

హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

నల్గొండ బ్యూరో,(జనంసాక్షి): హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ …

తాజావార్తలు