జిల్లా వార్తలు

బెంగళూరులో నేడు అంబరాన్నంటే సంబరాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని, …

మరో కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సాప్!

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ క్రమంలో తాజాగా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని సహాయంతో వినియోగదారులు …

పెద్ద ధన్వాడలో తీవ్ర ఉద్రిక్తత

రాజోలి, జూన్ 04 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో …

ఆర్‌సీబీ ఆల్ ది బెస్ట్‌.. ఈసారి క‌ప్ మ‌న‌దే: డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌

మరికొన్ని గంట‌ల్లో అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది స‌మ‌రానికి అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. తుది …

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు… జీజీహెచ్ లో ప్రత్యేక ఓపీ ఏర్పాటు

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు నగర పరిధిలో రెండు కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి …

తుని కేసుపై సర్కార్ క్లారిటీ

తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లకూడదని ప్రభుత్వం నిశ్చయించింది. …

కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు వార్నింగ్

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు …

కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ చోరీ

కర్ణాటక రాష్ట్రంలో భారీ చోరీ జరిగింది. విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంకు శాఖలో దొంగలు పడి 59 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ …

ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ దెబ్బ..!

రాజోలి, జూన్‌ 03 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు మళ్లీ మొదలయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు …

5న కాదు.. 11న కేసీఆర్‌ విచారణ తేదీ మార్పు

` ఆయన అభ్యర్థన మేరకు మార్చిన కాళేశ్వరం కమిషన్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు హాజరుకావాల్సిన తేదీ మారింది. ఈనెల 11న …

తాజావార్తలు