జిల్లా వార్తలు

హైబీజ్ బిజినెస్ అవార్డు అందుకున్న డాక్టర్ అఖిల్ హెల్త్ సైన్స్

– అవార్డును బహూకరించిన మంత్రి శ్రీధర్ బాబు – అఖిల్ హెల్త్ సైన్స్ సేవలు అభినందనీయం హెల్త్ అండ్ వెల్నెస్ రంగం లో విశిష్ట సేవలు అందిస్తున్న …

గ్రంథాలయ సమాచారం శాస్త్రాంలో అంతరశాఖా దృష్టికోణం.

గ్రంథాలయ, సమాచారం శాస్త్రం (ఎల్ఐఎస్)లో సంప్రదాయ గ్రంథాలయ నిర్వహణకు మాత్రమే పరిమితం కాదు. ఇది సమాచార సాంకేతికత, డేటా సైన్స్, కమ్యూనికేషన్, నిర్వహణ వంటి అనేక రంగాలను …

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. భారత్‌ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్‌ టారిఫ్‌లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్‌ సమర్థించుకోవడం …

మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ గన్‌మెన్ సస్పెన్షన్

ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గన్ మన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే… రమణ డ్యూటీ దిగి ఇంటికి వెళుతుండగా …

యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ భవనానికి సీఎం శ్రీకారం

హైదరాబాద్‌: యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో స్కూళ్లు నిర్మించాలని …

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు

యాసిడ్  తో యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతున్న బాధితురాలు నా సోద‌రి అనుకుంటా,బాధితురాలి తండ్రితో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్ అన్నమయ్య జిల్లా …

తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు

రెయిలింగ్‌ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్‌లోసీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై రోడ్లు …

విభజన తర్వాత తెలంగాణను అప్పులకుప్ప చేశారు

` మద్దతుగా కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడంలేదు ` రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై …

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

` నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర హోంశాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ …

అన్నదాతలపై వేధింపులు సరికాదు

` బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్‌ మండిపాటు హైదరాబాద్‌(జనంసాక్షి): రైతులపై బ్యాంకు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని, కొన్ని సంఘటనలు చూస్తే మనసు చలిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ …