suryapet

ఈనెల 19న జరిగే ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చెయ్యండి

హుజూర్ నగర్ నవంబర్ 15 (జనం సాక్షి): ఈనెల 19న జరిగే ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలు నడిగూడెంలో జరుగుతున్నందున అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున …

రైతులకు మద్దతు ధర ఇప్పిచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన వెంకట్ రెడ్డి.

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.ఆరు నెలల పాటు రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పంటకు సరైన ధర ఇప్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం …

న్యాయ సేవలు ప్రజల సాధికారత పై అవగాహన 

పెన్ పహాడ్. నవంబర్ 10 (జనం సాక్షి) : న్యాయ సేవలు ప్రజల సాధికారత పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మండల పార లీగల్ వాలంటర్ …

సీఎం సహాయనిధి పేదలకు ఆపద్బాంధవుడు – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ నవంబర్ 12 (జనం సాక్షి): ఆపదలో సీఎం సహాయనిధి పేదలకు ఆపద్బాంధవునిగా ఉంటుందని స్థానిక శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్ …

మహిళలు ఆర్దికంగా ఎదగడానికి కుట్టు శిక్షణా కేంద్రాల ఏర్పాటు

మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్దికంగా నిలబడటానికి ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక ప్రకాష్ అన్నారు.శుక్రవారం జిల్లా …

యువత అసాంఘిక చర్యలకు పాల్పడవద్దు

– జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : జిల్లాలో బహిరంగంగా మద్యం సేవిస్తూ యువత పెడదారి పడుతుందని, మద్యం మత్తులో విచ్చలవిడిగా …

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

స్వాతంత్ర సమరయోధులు, మొట్టమొదటి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను శుక్రవారం దురాజ్ పల్లి ముస్లిం మైనార్టీ బాలుర గురుకుల …

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

– మునగాల సింగిల్ విండో చైర్మన్ కందిబండ సత్యనారాయణ మునగాల, నవంబర్ 11(జనంసాక్షి): రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను  సద్వినియోగం చేసుకోవాలని మునగాల సింగిల్ విండో చైర్మన్ …

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం

హుజూర్ నగర్ నవంబర్ 11 (జనం సాక్షి): హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ గూడేపు శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ఏర్పాటు …

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం

హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ గూడేపు  శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఎంపీపీ …