suryapet

మిషన్ భగీరథ త్రాగునీరు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్య డాక్టర్ మెతుకు ఆనంద్”

మిషన్ భగీరథ త్రాగునీరు పూర్తిస్థాయిలో ప్రతి ఇంటికి అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు శుక్రవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్* …

సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలి

ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలని డిఈఓ అశోక్ …

రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన గౌడ సంఘం

మండల కేంద్రంలోని అయ్యప్ప పూజకు వెళ్లి వస్తూ గత నెల 12వ తారీకు ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కుటుంబాలకు మునగాల గౌడ సంఘం నుండి ఒక …

4న సహస్రగళ గీతార్చన

భగవద్గీత జయంతిని పురస్కరించుకొని ఈనెల 4న జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు సామూహిక భగవద్గీత పారాయణం, సహస్రగళ గీతార్చన నిర్వహించనున్నట్లు దేవాలయాలు , …

రైతుల సమస్యలను పరిష్కరించాలి

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీసీసీ …

పేదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ …

మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పాలన

మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దేశంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన మహోపాధ్యాయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర విద్యుత్ …

మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా జిల్లేపల్లి శ్రీనివాస్ ఎన్నిక

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా జిల్లేపల్లి శ్రీనివాస్ నియామక పత్రాన్ని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హుజుర్ నగర్ లో …

మిత్రుని కుటుంబానికి తోటి స్నేహితుల ఆర్థిక సహాయం

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న తంగెళ్ల సుశీల గత 17న మరణించిన విషయం విదితమే. ఆమె కుమారుడి మిత్రులు స్నేహితుడికి అండగా ఉంటామని, అతనితో …

ప్రమాద బాధితులకు దేవినేని సీతారామయ్య ఆర్థిక సహాయం*

మునగాల మండల కేంద్రంలో గత వారంలో శనివారం 12వ తేదీ రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో …