తెలంగాణ

కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి విస్కృత సదస్సు ప్రారంభమైంది. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఉప …

ప్రభుత్వాసుపత్రిలో విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు

కరీంనగర్‌ : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భవిష్యనిధి డబ్బులు జమ చేయడం లేదంటూ నిరసనకు దిగారు. కార్మికులతో ఆసుపత్రి వర్గాలు …

నేడు కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి సదస్సు

హైదరాబాద్‌ : స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని సమాయత్తం చేయడానికి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సు నేడు జరగనుంది. హైదరాబాద్‌లోని కోట్ల …

ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు

మెదక్‌జిల్లా : జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి రశీదులు లేని రూ. 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిపై కేసులు …

రేపు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న నాగం ముఖ్య అనుచరుడు

హైదరాబాద్‌, టీఆర్‌ఎస్‌లోకి నేతల వలస కొనసాగుతూనే ఉంది. తెలంగాణ నగర సమితి అధినేత నాగం జనార్ధన్‌ ముఖ్య అనుచరుడు ,మాజీ జెడ్పీటీసీ జి. జనార్ధన్‌గౌడ్‌ రేపు టీఆర్‌ఎస్‌ …

తెలంగాణ సాధన మా జన్మహక్కు: ఎంపీ పొన్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: ‘తెలంగాణ సాధన మా జన్మహక్కు’ అని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. …

డైమండ్‌ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం

అదిలాబాద్‌ జిల్లా : నగరంలోని తిరుపల్లి వద్ద డైమండ్‌ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో ఉన్న పత్తిబేళ్లు తగలబడటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న …

సీమాంధ్ర పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది: కడియం

వరంగల్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌లో తాను చిత్తశుద్ధితో చేరానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పలువురు వివిధ రకాలుగా చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఇవాళ వరంగల్‌ మీడియాతో …

ఉగ్రవాద హింసను ఎదుర్కొంటామని సచివాలయ ఉద్యోగుల ప్రమాణం

హైదరాబాద్‌ : నేడు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా సచివాలయ ఉద్యోగులందరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రతిజ్ఞ చేయించారు. సంప్రదాయమైన అహింస, సహనం పట్ల …

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న ఖాకీలు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: సీమాంధ్ర పార్టీలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. విధిలో ఉన్న పోలీసులు అకారణంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమ్మయ్యపై పోలీసులు …