తెలంగాణ

జూన్‌లో పంచాయితీ ఎన్నికలు: సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఆపే సమస్య లేదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జూన్‌ మూడో వారంలో పంచాయితీ ఎన్నికలు, ఆగస్ట్‌ మూడో …

మిగతా మంత్రులను తొలగించాలి: బండారు దత్తాంత్రేయ

  హైదరాబాద్‌, జనంసాక్షి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను …

రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం పెచ్చరిల్లుతుంది:అనం రాంనారాయణరెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఒక వ్యక్తి జాతి సంపదను దోచుకొని నేల మాలిగలాలో దాచుకొని రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదనికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి అనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ …

అవినీతి మంత్రులను తొలగించాలంటూ గవర్నర్‌ను కోరిన భాజపా

హైదరాబాద్‌ : అవినీతి అరోపణల కేసుల్లో విమర్శలు ఎదుర్కొంటున్న అరుగురు మంత్రులను బర్తరఫ్‌ చేయాలంటూ భాజపా ప్రతినిధి బృందం గవర్నర్‌ నరసింహస్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఆ …

ఘనంగా జీవవైవిధ్య దినోత్సవం

హైదరాబాద్‌ : జీవవైవిధ్య సూచీలో హైదరాబాద్‌ నగరం గత ఆరునెలల్లో 39 పాయింట్ల నుంచి 59 పాయింట్లకు పెరిగిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు వెల్లడించారు. అంతర్జాతీయ జీవివైవిధ్య …

శుభలేఖ ఇవ్వడానికే బాబును కలిశాను : గండ్ర

హైదరాబాద్‌ : ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. తన కుమార్తె వివాహానికి సంబంధించి శుభలేఖను ఇచ్చేందుకు చంద్రబాబును …

నల్ల ధనాన్ని అరికడితేనే అభివృద్ధి సాధ్యం : చంద్రబాబు

హైదరాబాద్‌ : నల్ల ధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీని …

పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు: దానం నాగేందర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని కార్మిక శాఖ మంత్రి నాగేందర్‌ అన్నారు. బుధవారమిక్కడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరుతున్న కాంగ్రెస్‌ పార్టీ …

మరో నెల రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం

-మంత్రి జానారెడ్డి హైదరాబాద్‌ : పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలే గ్రామరాజ్యానికి పునాధి అని మంత్రి జానారెడ్డి అన్నారు. రిజర్వేషన్ల ఇబ్బంది వల్లే స్థానికి సంస్థల ఎన్నికలు …

ఏ పదవికీ పోటీ చేయనని కడియం ప్రకటించాలి : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెలంగాణ కోసమే కడియం శ్రీహరి తెదేపాను వీడితే ఏ పదవికీ పోటీ చేయనని ప్రకటించాలని తెదేపా నేత ఎర్రబెల్లి కోరారు. తెలంగాణకు తెదేపా అనుకూలంగా …