నల్లగొండ

విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ.

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిర్శించర్ల నందు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన ఉచిత పాఠ్యపుస్తకాల జడ్పిటిసి రాపోలు నర్సయ్య, సర్పంచ్ మాగంటి మాధవితో కలసి విద్యార్థులకు …

అంకిత భావం,పట్టుదల,లక్ష్యం తో ఇష్ట పడి చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యం.

ప్రభుత్వ కొలువు ల భర్తీ కినోటిఫికేషన్ జారీ నేపథ్యం లో యువతకు సువర్ణ అవకాశం              #మీ భవిష్యత్ కు …

గీత కార్మికులను ఆదుకోవాలి మిర్యాలగూడ. జనం సాక్షి

గీత పని వాళ్ళ సంఘం సమావేశం మిర్యాలగూడ లో  నిర్వహించారు. ఈ సమావేశానికి గీత పని వాళ్ళ సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు వీరస్వామి సిపిఐ పార్టీ జిల్లా …

విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్ధ్యాలను పెంచాలి

పానుగల్, జూన్ 27, ( జనం సాక్షి ): పాఠ్యాంశాల బోధనలో మెళకువలను ప్రదర్శిస్తూ విద్యార్థులలో కనీస అభ్యాసన సామర్థ్యాల పట్ల ఆసక్తిని పెంచాలని అకాడమిక్ మానిటరింగ్ …

సుద్ద తరలింపులో రాయల్టీకి ఎగనామం?

ఆదాయం కోల్పోతున్న సర్కార్‌ వికారాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): సుద్దకు చాలామంది యజమానులు రాయల్టీ చెల్లించకుండా పరిశ్రమలకు తరలిస్తున్నారు. ఇలా చేయడంతో గనుల శాఖకు సమకూరాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. ఇంత …

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో బాగంగా చివరి రోజు జిల్లా  కలెక్టర్  పమేలా సత్పతి ఆకస్మికంగా …

*మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

చిట్యాల15(జనంసాక్షి) మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన తడుక కనక రాజం గౌడ్ గీత కార్మికుడు  కులవృత్తిలో భాగంగా  గత పది రోజుల క్రితం కల్లు గిస్తూ తాటి …

పల్లె ప్రగతి లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి*

పానగల్ జూన్ 14 (జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి  అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు స్పెషల్ ఆఫీసర్ సురేష్ …

కార్పొరేట్ కు దీటుగా ‘ఇగ్నైటెడ్ మైండ్స్’   * నూతన విద్యా బోధనా ప్రమాణాలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యం  * నాణ్యమైన విద్యను అందించాలి…పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచాలి    : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలో అశోక్ నగర్ లోని ఇగ్నైటెడ్ మైండ్స్ ద స్కూల్  కార్పొరేట్ పాఠశాలలకు  దీటుగా నాణ్యమైన విద్యా బోధనా ప్రమాణాలను అందించగలదని …

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి జనగమ రూరల్(జనం సాక్షి)జూన్11: గడపగడపకు మోడి అభివృద్ధి పథకాలు పసరమడ్ల మరియు ఓబుల్ కేశపురం గ్రామలో వంద శాతం కుటుంబాలకు అభివృద్ధి …