ముఖ్యాంశాలు

పైనాన్స్‌ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం

ఢిల్లి జనంసాక్షి : లోక్‌సభలో ఇవాళ కీలకమైన ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం పొందింది.  అంతకు ముందు బొగ్గు స్కాంపై విపక్షల అందోళనతో అట్టుడికింది.  రైల్వే సాధారణ బడ్జెట్‌ …

దద్దరిల్లిన ఢిల్లీ తెలంగాణ జేఏసీ పోరుగర్జన

కూతేసిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ వేలసంఖ్యలో తరలివచ్చిన ఉద్యమశ్రేణులు సొంతరాష్ట్రం డిమాండ్‌కు వెల్లువెత్తిన మద్దుతు తెలంగాణ సత్యాగ్రహ దీక్ష తొలిరోజు సక్సెస్‌ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల సొంతరాష్ట్ర …

మే 4న ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

ముంబై ,ఏప్రిల్‌ 29  (జనంసాక్షి) : వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత తుది జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. …

రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ గెలుపు

జింబాబ్వేతో సిరీస్‌ సమం హరారే, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి): జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ విక్టరీ కొట్టింది. 143 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా …

రాణించిన రాజస్థాన్‌

జైపూర్‌ ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : జైపూర్‌లో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం …

రో’హిట్‌’

చెలరేగిన శర్మ 39 బంతుల్లో 79 పరుగులు పోరాడి ఓడిన పంజాబ్‌ నాల్గో స్థానంలో ముంబయి జట్టు ముంబయి ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : ముంబయిలో సోమవారం …

తెలంగాణ నడిగడ్డపై తొడకొట్టిన కిరణ్‌

బయ్యారం ఉక్కు తరలించి తీరుతాం ఏం చేస్తావో చేస్కో కేసీఆర్‌కు సీఎం హెచ్చరిక నోరు మెదపని తెలంగాణ మంత్రులు సంగారెడ్డి, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ …

విషమంగానే సరబ్‌జిత్‌ ఆరోగ్యం

మెరుగైన చికిత్సకు విదేశాలకు పంపం : పాక్‌ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు లా¬ర్‌, (జనంసాక్షి) : తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి …

సిరియాలో సివిల్‌వార్‌

ప్రధాని కాన్వాయ్‌పై బాంబుదాడి త్రుటిలో తప్పించుకున్న హల్కీ బీరుట్‌, (జనంసాక్షి) : సిరియా ప్రధాని వేల్‌ అల్‌ హల్కీ లక్ష్యంగా సోమవారం ఉదయం బాంబు పేల్చారు. ఆయన …

తెలంగాణ కోసం టీఎంపీల సత్యాగ్రహం

బాపూజీ సాక్షిగా 48 గంటల దీక్ష లోక్‌సభలో ప్రస్తావిస్తాం : సుష్మ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ …