ముఖ్యాంశాలు

కర్ణాటకను భాజపా అథోగతి పాల్జేసింది

అభివృద్ధి కుంటుపడింది : ప్రధాని మన్మోహన్‌ హుబ్లీ, (జనంసాక్షి) : కర్ణాటకను భారతీయ జనతా పార్టీ అధోగతి పాల్జేసిందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నా రు. మే 5న …

ప్రజా సమస్యలపై ‘ఆమ్‌ఆద్మీ’ ఆందోళన

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు …

వస్త్ర వ్యాపారులకు ఊరట

వ్యాట్‌ నుంచి మినహాయింపునకు సర్కారు సుముఖం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : వస్త్ర వ్యాపారులకు ఊరట ఎట్టకేలకు ఊరట లభించింది. వ్యాట్‌ రద్దు చేయాలని వస్త్రవ్యాపారులు …

పాక్‌ చేరుకున్న సరబ్‌జిత్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు

విషమంగానే సింగ్‌ ఆరోగ్యం లాహోర్‌/ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్థాన్‌ జైల్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమించింది. లాహోర్‌లో జిన్నా ఆసుపత్రిలో భారతీయ …

ముగిసిన యాత్ర.. బాబు ఇంటికి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : వస్తున్న మీకోసం పేరుతో గతేడాది అక్టోబర్‌ 2న చేపట్టిన చంద్రబాబునాయుడు పాదయాత్ర ముగిసింది. ఆదివారం విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో …

గాంధీ సాక్షిగా పార్లమెంట్‌ ఎదుట

టీ ఎంపీల దీక్ష మంత్రులు కలిసి రావాలని పొన్నం పిలుపు కరీంనగర్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి …

జనం కోసం పాదయాత్ర చేశా

ముగిసిన బాబు యాత్రవిశాఖపట్నం, ఏప్రిల్‌27 (జనంసాక్షి) : జనం కోసమే పాదయాత్ర చేశానని టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు అన్నారు. ఆయన చేపట్టిన వస్తున్న మీకోసం పాద …

కర్ణాటకను భాజపా అవినీతిమయం చేసింది

ఎన్నికల సభలో సోనియా చిక్‌మగళూరు/ మంగళూరు (జనంసాక్షి) : కర్ణాటకను భారతీయ జనతా పార్టీ అవినీతిమయం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అ న్నారు. అధికారమిచ్చిన ప్రజలకు …

సింగపూర్‌లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

సింగపూర్‌, (జనంసాక్షి) : తెలంగాణ నినానాదాలు సింగపూర్‌లోనూ మిన్నంటాయి. పార్టీ ఎన్నారై సెల్‌ కో ఆర్డినేటర్‌ కంతి రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం …

ఎన్నికల వేళ కొలువులిచ్చేద్దాం

60 వేల ఖాళీల భర్తీకి సర్కారు సన్నాహాలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : ఎన్నికల వేళ కొలువుల జాతరాకు సర్కారు సన్నాహాలు చేస్తుంది. ప్రజా వ్యతిరేకతను …