ముఖ్యాంశాలు

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

మహంతిని కలిసిన టీఎన్‌జీవోలు హైదరాబాద్‌,మే3 (జనంసాక్షి): కొత్తగా బాధ్తయలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి పికె మహంతిని ఉద్యోగ సంఘాల నేత లు కలిశారు. ఆయనకు …

కౌంటర్‌ ఎటాక్‌! జమ్మూజైల్లో పాక్‌ ఖైదీపై దాడి

విషమంగా సన్నావుల్లా పరిస్థితి విచారణకు ఆదేశించిన సర్కారు జమ్మూ, మే 3 (జనంసాక్షి):జమ్మూకాశ్మీర్‌లోని ఓ జైలులో పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ సనావుల్లాపై భారతీయ ఖైదీలు దాడికి పాల్పడ్డారు. …

సరబ్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

నివాళులర్పించిన రాహుల్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పంజాబ్‌ ప్రభుత్వం అమృతసర్‌, మే 3 (జనంసాక్షి): పాకిస్తాన్‌ జైలులో తోటి ఖైదీల దాడిలో గాయపడి …

మెదక్‌ బంద్‌ విజయవంతం

అడ్డుకోవడం మూర్ఖత్వం : హరీశ్‌ మెదక్‌/సిద్దిపేట, మే 3 (జనంసాక్షి) : బయ్యారం ఉక్కును తప్పకుండా తరలించుకు పోతాం ఏంచేస్తారో చేసుకోండని నాలుగు రోజులక్రితం మెదక్‌ బహిరంగ …

పారదర్శకంగా టీచర్ల బదిలీలు చేపడతాం

మంత్రి పార్థసారథి మార్గదర్శకాలతో కూడిన జీఓ విడుదల హైదరాబాద్‌, మే 2 (ఎపిఇఎంఎస్‌): ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా గురువారం మంత్రి …

మాతృభాషాభివృద్ధికి సర్కార్‌ దృఢ సంకల్పంతో ఉంది

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత భరద్వాజ సన్మాన సభలో సీఎం హైదరాబాద్‌ ,మే 2 (జనంసాక్షి): మాతృ భాషాభివృద్ధికి సర్కార్‌ దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కు …

సోనియా ఇంటి ఎదుట సిక్కుల ఆందోళన

  న్యూఢిల్లీ, మే 2 (జనంసాక్షి): సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న సిక్కులు తమ ఆందోళనను మరింత ఉధృతం  …

కేంద్రం పంపిన నిధులను కర్ణాటక సర్కార్‌ ఏం చేసింది

సుస్థిర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ను గెలిపించండి ఎన్నికల సభలో సోనియా బెంగళూర్‌, మే 2 (జనంసాక్షి) : కేంద్రం పంపిన నిధులను కర్ణాటక సర్కారు ఏం చేసిందని ఏఐసీసీ …

సరిహద్దులో ఉద్రిక్తతను భారత్‌ మీడియా రెచ్చగొడుతోంది

విపక్షాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయి చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం సంయమనం పాటించాలని  చైనా అధికారపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కథనం బీజింగ్‌, (జనంసాక్షి) : భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తతను …

స్వదేశానికి చేరిన సరబ్‌జిత్‌ మృతదేహం

రాహుల్‌, షిండే పరామర్శ ధీర బిడ్డను కోల్పోయాం : ప్రధాని రెండు దేశాల పౌర సంబంధాలు దెబ్బతిన్నాయి : ఖుర్షీద్‌ రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా నేడు ప్రభుత్వ …