ముఖ్యాంశాలు

కార్గిల్‌యుద్ధం చేసినందుకు గర్విస్తున్నాం

దేశ ప్రజలను కాపాడేందుకే స్వదేశం వచ్చా పర్వేజ్‌ ముషారఫ్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : కార్గిల్‌ యుద్ధం చేసినందుకు గర్విస్తున్నామని పాక్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ …

వంద బిలియన్‌ డాలర్లతో బ్రిక్స్‌ బ్యాంకు

ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలను బయటపడేయడమే లక్ష్యం డర్బన్‌, (జనంసాక్షి) : వంద బిలియన్‌ డాలర్ల అత్యవసర నిధితో బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేస్తామని సభ్య …

లంకపై ఆంక్షలు విధించాలి

ఈలంను తమిళ దేశంగా ప్రకటించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి కేంద్రానికి జయ లేఖ చెన్నై, మార్చి 27 (జనంసాక్షి) : తమిళులను ఊచకోత కోస్తున్న శ్రీలంక ప్రభుత్వంపై …

రాష్ట్రంలో ఘనంగా హోలీరాజ్‌భవన్‌లో గవర్నర్‌

క్యాంపు కార్యాలయంలో సీఎం సంబురాలు హైదరాబాద్‌, మార్చి 27 (జనంసాక్షి) : రాష్ట్రంలో హోలీ వేడుకలు బుధవారం అంబరాన్నంటాయి. పల్లె నుంచి పట్నం దాక ఈ వేడుకల్లో …

విద్యుత్‌ కోతలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి : హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) :  విద్యుత్‌ సంక్షోభంపై శాసనసభలో మంగళవారంనాడు వాడీ వేడి చర్చ జరిగింది. సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమంటూ టిఆర్‌ఎస్‌ సహా పలు …

బీఎస్పీ నేత దారుణహత్య

సీసీ టీవీకి చిక్కిన కాల్పుల నిందితులు న్యూఢిల్లీ, మార్చి 26 (జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌వాది పార్టీనేత, ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దీపక్‌ భరద్వాజ్‌(62) మంగళవారం నాడు …

రైతుల సంక్షేమం కోసం ఎంతభారమైనా భరిస్తాం

విద్యుత్‌ కొరత ఇంతుంటుందనుకోలేదు గ్యాస్‌ కొరతే విద్యుత్‌ సమస్యకు మూలం :  సీఎం కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి): రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత …

నావికుల అప్పగింత కేసు దుమారం

ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రి రాజీనామా రోమ్‌, (జనంసాక్షి) : నావికుల అప్పగింత కేసు ఇటలీలో దుమారం రేపింది. పార్లమెంట్‌లో ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చోటుచేసుకున్నాయి. …

విద్యుత్‌ దీక్ష భగ్నం

వామపక్ష నేతల అరెస్టు హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) : విద్యుత్‌ సమస్యపై పది వామపక్ష పార్టీల ఆధ్యర్యంలో నాలుగు రోజులుగా ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన దీక్షను …

పాటియాల సుందరాంగికి మిస్‌ ఇండియా కిరీటం

హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : 2013 సంవత్సరం మిస్‌ ఇండియాగా పాటియాలా నగరానికి చెందిన నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌ ఎంపికయ్యారు. మిస్‌ ఇండియా పోటీ ఆదివారం …