ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో కొనసాగుతున్న హై అలర్ట్‌

హైదరాబాద్‌,మార్చి 7 (జనంసాక్షి) : నగరంలో ఉగ్రవాదులు మరోసారి బాంబు పేలుళ్లకు పాల్పడనున్నారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు మరోసారి అప్రమత్తమయ్యారు. గురువారం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, …

కమ్యూనిస్టు యోధునికి కన్నీటి నివాళి

కారకస్‌, (జనంసాక్షి) : కమ్యూనిస్టు యోధుడు, వెనిజుల అధ్యక్షుడు హ్యూగో చావేజ్‌కు ప్రపంచం కన్నీటి నివాళి అర్పించింది. క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడి బుధవారం తుదిశ్వాస విడిచిన చావేజ్‌కు …

దివంగత పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ అవార్డు

న్యూఢిల్లీ : సాంస్కృతిక సామరస్యానికిగాను దివంగత సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ తొలి వార్షిక అవార్డు ప్రకటించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన సతీమణి సుఖన్య శంకర్‌కు …

అగస్టా కుంభకోణంలో త్యాగిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి):హెలికాప్టర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్మ్స్‌గేట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌పీ త్యాగిని బుధవారం …

ఈ అమ్మాయి ఐన్‌స్టీన్‌కన్నా మేధావి

లండన్‌ : భారతీయ సంతతికి చెందిన నేహారాము(12) మేథోశక్తి ప్రపంచాన్ని అబ్బుర పరుస్తోంది. ఆమె మేథస్సు ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌, బిల్‌గేట్స్‌లాంటివారి కంటే ఎక్కువ. వీరందరి మేథస్సు …

హైదరాబాద్‌హై అలర్ట్‌

హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోవచ్చని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. హైదరా బాద్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశముందని, అత్యంత …

డీఎస్పీ హత్యకేసు దోషులను శిక్షిస్తాం

కేసు సీబీఐ విచారణకు సిఫార్సు యూపీ సీఎం అఖిలేశ్‌ లక్నో, మార్చి 6 (ఆర్‌ఎన్‌ఏ):డీఎస్పీ హత్యపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ …

దోశా..గీసా అంటే మా మహిళలు

పిండిలా రుబ్బేస్తారు జాగ్రత్త వాయలార్‌కు కేసీఆర్‌ తీవ్ర హెచ్చరిక ం హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోమారు కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు …

గర్జించే మేఘాలు వర్షించవు

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి) : ‘గర్జించే మేఘాలు వర్షించవు.. ఎన్‌డీఏ గతంలో రెండు మార్లు ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని ప్రక్రటించింది అయినా ప్రజలు ఆదరించలేదు. …

ప్రధాని పదవిపై ఆసక్తిలేదు పార్టీ పటిష్టతపైనే దృష్టి

‘ అధిష్టాన నిర్ణయం’ అనడం సరికాదు : రాహుల్‌ న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి): ప్రధాని పదవిపై యువనేత రాహుల్‌గాంధీ మరోమారు వైరాగ్యం ప్రదర్శించారు. తనకు పదవికన్నా ప్రజల్లో ఉండడమే ఇష్టమన్నారు. …