ముఖ్యాంశాలు

ఇంటర్‌ పాసైతే ల్యాప్‌’టాపే’!

ఎన్నికల వాగ్ధానం నిలబెట్టుకున్న అఖిలేశ్‌ లక్నో మార్చి 11 (జనంసాక్షి) : ఇంటర్‌ పాసైతే ల్యాప్‌టాప్‌ ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం (సమాజ్‌వాది) కొత్త పథకం ప్రవేశపట్టింది. సోమవారం …

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఆరో అభ్యర్థిని నేడు ప్రకటిస్తాం : బొత్స హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) : ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం …

ఓడిపోవద్దు.. రాజీపడొద్దు

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఆత్మహత్యలొద్దు ఎంపీ వివేక్‌ హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం ఎంత వరకైనా పోరాడుతామని, ఎవరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని …

పర్వీన్‌ ఆజాద్‌ను పరామర్శించిన రాహుల్‌

ఓఎస్‌డీ ఉద్యోగం నాకొద్దు : అబ్దుల్‌హక్‌ భార్య చండీగఢ్‌,మార్చి9(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో హత్యకు గురైన పోలీసు అధికారి జియా వుల్‌హక్‌ భార్య పర్వీన్‌ ఆజాద్‌ను కాంగ్రెస్‌ …

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు

ప్రకటన చేయడమే ఆలస్యం హైదరాబాద్‌ చేరిన సీఎం న్యూఢిల్లీ, మార్చి 9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం శనివారం కూడా కసరత్తు చేశారు. …

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా మాడ్యురో

కారకన్‌ ,మార్చి 9 (జనంసాక్షి) : వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న …

నిస్సహాయులపై దాడులకు ఇస్లాంలో చోటు లేదు

పాక్‌లో హిందువులపై దాడులు అమానవీయం సైనికులను కిరాతకంగా హత్య చేస్తారా? పాక్‌ ప్రధానికి స్వాగతం పలికేందుకు ససేమిరా అన్న అజ్మీర్‌ దర్గా చీఫ్‌ అబేదిన్‌ ఆందోళన మధ్య …

కాంగ్రెస్‌పై వ్యతిరేకత

బీజేపీపై ప్రజల్లో అనాసక్తి శ్రీథర్డ్‌ ఫ్రంట్‌కే చాన్స్‌ అద్వానీ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ, మార్చి 9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, అదే …

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభర్యర్థిగా మహమూద్‌

హైదరాబాద్‌్‌, మార్చి 7 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా మహమూద్‌ ఆలీ గురువారంనాడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ …

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయండి

పార్లమెంట్‌లో తమిళ ఎంపీల డిమాండ్‌ మౌనం దాల్చిన కేంద్రం ఎంపీల వాకౌట్‌, గాంధీ విగ్రహం ఎదుట ధర్నా న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) : ఐక్యరాజ్య సమితి …