ముఖ్యాంశాలు

తెలంగా ఇవ్వకుంటే మళ్లీ సమ్మె దేవీప్రసాద్‌

    తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణ ఉద్యోగులు మరోమారు సకల జనుల సమ్మె చేయాల్సి వస్తుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ అన్నారు. నాంపల్లిలోని టీఎన్జీవో …

జలయజ్ఞంలో 21లక్షల ఎకరాలకు నీరందించాం

వచ్చే రెండేళ్ళలో 30లక్షల ఎకరాలకు సాగునీరు. 2013కల్లా హంద్రీనీవా రెండో దశ పూర్తి పోలవరం, ప్రాణహితలకు జాతీయ హోదా తీసుకువస్తాం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అనంతపురం, నవంబర్‌ …

మనీషా కొయిరాలాకు క్యాన్సర్‌ పలువురు దిగ్భ్రాంతి

ముంబై, నవంబర్‌ 29 : ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మనీషా కొయిరాలాకు క్యాన్సర్‌ వ్యాధి సోకినట్టు తెలిసింది. ఆమె ప్రసుత్తం జస్లోక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు బాలీవుడ్‌ …

ఫలించని కావేరీ కష్టాలు

బెంగళూరు, నవంబర్‌ 29 : తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసేందుకు కర్ణాటక నిరాకరించడంతో ఇరు రాష్ట్రాలమధ్య కావేరీ వివాదంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కావేరీ జలాల వివాదాన్ని …

జిందాల్‌ ఆరోపణలను ఖండించిన ‘జీ’ న్యూస్‌ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌

  ఢిల్లీ : జీన్యూస్‌ జర్నలిస్టులపై కాంగ్రెస్‌ ఎంపీ నవీన్‌ జిందాల్‌ నుంచి ముడుపులు తీసుకున్నారని వచ్చిన ఆరోపణలు నిరాధారమని జీన్యూస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అలోక్‌ …

ఇరాక్‌లో బాంబు పేలుడు 30 మంది మృతి

ఇరాక్‌ : 30 మంది మృతిబాగ్దాద్‌ : ఇరాక్‌లో తిరుగుబాటుదారులు పెట్రేగిపోయారు. షియాలు లక్ష్యంగా వారు దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 30 మంది …

జగన్‌మోహన్‌రెడ్డికి చుక్కెదురు

అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్‌ స్టాట్యూటరీ బెయిల్‌ పిటిషన్‌ను …

మా దేశంలో పెట్టుబడులు పెట్టండి -లండన్‌ మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌

  హైద్రాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి): భారతీయ వ్యాపారవేత్తలు లండన్‌లో పెట్టుబడులను పెట్టాలని అక్కడి మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌ పిలుపునిచ్చారు. గచ్చీబౌలీలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ని(ఐఎస్‌బి)ని సందర్శించారు. ఈ …

మేనేజింగ్‌, సహకారసంఘాల కాలపరిమితి మరో 6నెలలు పొడిగింపు

జెఎన్‌. టి యు పరిధిలోకి సాంకేతిక విద్యతోపాటు పలు ఆర్డినెస్‌లకు ఆమోదం డిసెంబర్‌1నుండి ఇందిరమ్మ అమృత హస్తం క్యాబినెట్‌ ఆమోదం హైదరాబాద్‌, నవంబర్‌28: సహకార సంఘాలు, మేనేజ్‌మిటింగ్‌ …

దళితులపై పోలీసుల ఏకె-47ల ప్రయోగం

గుజరాత్‌: సురేంద్రనగర్‌ జిల్లా, థంగ్‌డా పట్టణంలో దళితులు నిరసన ప్రదర్శనలు చేసినప్పుడు వారిపై రాష్ట్ర పోలీసులు ఏకె-47 రైఫిల్స్‌ ప్రయోగించినట్లు బుధవారం రాష్ట్ర హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో …