ముఖ్యాంశాలు

ఇక మద్యం ఫుల్‌ కిక్‌ భారీగా ధర పెంపు

హైదరాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): మద్యం బాబులకు దిమ్మదిరిగేలా ప్రభుత్వం భారీగా ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ధరలకు రెక్లొచ్చేలా కిరణ్‌ …

నానో టెక్నాలజీదే భవిష్యత్‌ : ఏపీజే అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌, నవంబర్‌ 30 (జనంసాక్షి): రానున్న కాలం నానో టెక్నాలజీదేనని, నానో సాంకేతికతను విద్యార్థులు, శాస్త్రవేత్తలు అంది పుచ్చుకోవాలని కలాం పిలుపునిచ్చారు. సమైక్య తతో పనిచేసిన వారు …

ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మనోభావాలను అమెరికా గాయపరుస్తోంది

  శ్రీఇది సాంస్కృతిక , సామ్రాజ్యవాద దాడిలో భాగమే.. శ్రీమావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ హైదరాబాద్‌, నవంబర్‌30 (జనంసాక్షి) : ముస్లింల మనోభావాలను అమెరికా గాయపరుస్తోందని భారత …

ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు నాన్‌-మెంబర్‌ హూదా

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు నాన్‌-మెంబర్‌ హూదాను అంగీకరించడం చరిత్రను సృష్టించనున్నది. ఈ అంశంపై సాధారణ సభ ఓటు వేసింది. ఈ అంశంపై అమెరికా, ఇజ్రాయిల్‌ నుండి పెద్ద …

బీజేపీకి యెడ్యూరప్ప గుడ్‌బై కన్నీటి పర్యంతమైన యెడ్డీ

శాసనసభ్యత్వానికి రాజీనామా కర్ణాటక జనతాపార్టీపేరుతో కొత్తపార్టీ   బెంగళూరు, నవంబర్‌ 30: కర్ణాటకలో రెండు దశాబ్దాలుగా బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యెడ్యూరప్ప ఆ …

రానున్న కాలం నానో టెక్నాలజీదే

  హైదరాబాద్‌: రానున్న కాలం నానో టెక్నాలజీదేనని, నానో సాంకేతికతను విద్యార్థులు, శాస్త్రవేత్తలు అందిపుచ్చుకోవాలని కలాం పిలుపునిచ్చారు. సమైక్యతతో పనిచేసిన వారు విజయాన్ని తప్పక సాధిస్తారని మాజీ …

మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

గుర్గావ్‌: కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాదితో బాధపడుతున్న మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ (93) శుక్రవారం తుది శ్వాస విడిచారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఐకే గుజ్రాల్‌ …

గవర్నర్‌ జీ ! చార్మినార్‌ చారిత్రాత్మక కట్టడం రక్షణ కల్పించండి

సియాసత్‌ ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ హైద్రాబాద్‌, నవంబర్‌29(జనంసాక్షి): హైద్రాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా చారిత్రక నగరంగా గుర్తింపు ఉందని, కావున నగరంలోని చారిత్రక కట్టడాలకు రక్షణ కల్పించాలని శాంతి కమిటీ …

తెలంగాణను అడ్డుకున్న వారే పాదయాత్రలు చేస్తున్నారు

ఇందిరాపార్కు వద్ద ‘తెలంగాణ దీక్షా దివస్‌’లో నేతల ఆరోపణ హైదరాబాద్‌,నవంబర్‌29:డిసెంబర్‌ 9న వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్న వారే ఇవాళ తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే …

నేటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనే చర్చ భద్రతా ఏర్పాట్లు ముమ్మరం 10 నుంచి 21 వరకు శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌, నవంబర్‌ 29 రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు …