ముఖ్యాంశాలు

నుమాయిష్‌కు బారీ భద్రత జానారెడ్డి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి): అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌)కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత ఎగ్జిబిషన్‌ సొసైటీదేనని అధ్యక్షుడు జానారెడ్డి తెలిపారు. శనివారం …

లగడపాటి మళ్లీ ..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) : ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్ర విభజన జరగదంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మళ్లీ లత్కోరు కూతలు కూశాడు. నెలరోజుల్లోపు సమస్యపై …

నెల రోజులు ఉద్యమం ..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నెల రోజుల పాటు ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. …

మృత్యు ఒడిలోకి ఆమె

ఆమె ఇకలేరు..!ఢిల్లీలో హైఅలర్ట్‌..భారీగా భద్రత బలగాల మొహరింపు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29 : ఆమె మనో నిబ్బరం ఓడింది.. వైద్యుల కృషి ఫలించలేదు..మృత్యు కౌగిలిలో ఒరిగిపోయింది. 13 …

రతన్‌.. టాటా మిస్త్రీ ..వెల్‌కం

  న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ‘టాటా’లో నూతన అధ్యాయం ఆరంభం. టాటా గ్రూపు చైర్మన్‌గా శుక్రవారంనాడు సైరస్‌మిస్త్రీ వారసత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రతన్‌టాటా 75వ వసంతంలోకి …

నెలరోజుల్లో స్పష్టతిస్తాం

ఇదే చివరి అఖిలపక్షం : షిండే ప్రణబ్‌ ముఖర్జి లేఖకు కట్టుబడ్డాం : టీడీపీ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు : వైఎస్సార్‌సీపీ రాష్ట్రాన్ని విభజిస్తే రాయల …

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల వాతవరణం

ఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల వాతవరణం ఏర్పడిందని, తెలంగాణను ఆపడం ఇక ఎవరి తరం కాదని ఆ ప్రాంత ఎంపీలు వ్యాఖ్యానించారు. అఖిలపక్ష …

నెలరోజుల్లో..తెలంగాణ అంశంపై నెలరోజుల్లో స్పష్టమైన ప్రకటన

చేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. శుక్రవారం నార్త్‌ బ్లాక్‌లోని రూమ్‌ నం.3లో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి …

జాతీయ జల విధానంలో రాష్ట్రాల హక్కులు హరించం ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28: జాతీయ జలవిధానం రూపకల్పనలో రాష్ట్రాల హక్కులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చెప్పారు. జలవనరులకు సంబంధించి విధాన రూపకల్పనలో రాష్ట్రాలకు ఆందోళన …

నిందితుల్ని త్వరగా.

. న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలికి సరైన వైద్య సహాయం అందిస్తామని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని …