ముఖ్యాంశాలు

28న మోసం చేస్తే .. బాబు యాత్ర తెలంగాణలో ఇంచుకూడా కదలనివ్వం

కాంగ్రెస్‌ మాటతప్పితే ఎంపీలుగా బాధ్యత తీసుకుంటాం – ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న …

సంయమనం పాటించండి

మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తాం : ప్రధాని న్యూఢిల్లీ,డిసెంబర్‌24(జనంసాక్షి): దేశంలో మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హావిూ ఇచ్చారు. ఆడపిల్లల తండ్రిగా తాను ఢిల్లీ …

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద శాంతిమందిరం

సందేశానికి ముస్తాబు మెదక్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి): మెదక్‌ కెథడ్రల్‌ చర్చి… వాటికన్‌ తరువాత ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి ఇది. కల్లో జగతికి శాంతి …

చల్లారని ఢిల్లీ

ఎగసిిపడుతున్న యువతరంగాలు బాధితురాలి పరిస్థితి విషమం జనవరి 2 నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో రోజూవారి విచారణ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : మెడికోపై గ్యాంగ్‌రేప్‌ను నిరసిస్తూ …

పీవీకి ఘన నివాళి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 : నెక్లెస్‌రోడ్డులో గల మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు ఘాట్‌ వద్ద ఆదివారంనాడు ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. పీవీ వర్ధంతి …

28న ద్రోహం చేస్తే .. తెలంగాణలో సీమాంధ్ర పార్టీల అడ్రస్‌ గల్లంతే : కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై ఢిల్లీలో డిసెంబర్‌ 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ద్రోహపూరితంగా వ్యవహరిస్తే ఈ పార్టీకి చెందిన …

హస్తినలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నిషేధాజ్ఞలమధ్యే నిరసనలు బాధితురాలి పరిస్థితి విషమం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ వద్ద ఉద్రిక్తత రెండో రోజూ ఆదివారం కొనసాగింది. మూడు రోజులు గా …

నిరసనల మధ్య ఆరంభమైన కాకతీయ ఉత్సవాలు

గ్రేటర్‌ కార్పొరేషన్‌గా వరంగల్‌ వచ్చే రెండేళ్లలో 31 లక్షల ఎకరాలకు సాగునీరు ముఖ్యమంత్రి కిరణ్‌ వరంగల్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : కాకతీయ ఉత్సవాలు శుక్రవారం నిరుత్సాహం …

విషవాయువు పీల్చి 15 మంది విద్యార్థుల అస్వస్థత

హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న భోలక్‌పూర్‌లో విషవాయువు పీల్చడం వల్ల 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే గాంధీ …

అఖిలపక్షంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలి

పాలక పక్షంగా కాంగ్రెస్‌పైనే ఎక్కువ బాధ్యత ఉంది బొత్సకు డిమాండ్ల పత్రం సమర్పించిన కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో …