ముఖ్యాంశాలు

‘జనంసాక్షి’ దిన పత్రిక భేష్‌:టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

కరీంనగర్‌: నవంబర్‌ 23,(జనంసాక్షి): ‘జనంసాక్షి’ ప్రధాన కార్యలయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ శుక్రవారం సందర్శించారు. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. జనంసాక్షి దినపత్రిక …

నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురైంది. బ్రాహ్మణులపై దాడి కేసులో విష్ణు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న …

అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్టవేయండి.. -హోమ్‌ మంత్రికి మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యులు హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఎంఐఎం పార్టీ …

కోమటిరెడ్డి ఇంటిని ముట్టడించిన అమరవీరుల కుటుంబాలు

హైదరాబాద్‌, నవంబర్‌ 22: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. గురువారం నాడు ఆయన ఇంటిని ముట్టడించారు. …

ఎఫ్‌.డి.ఐలపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు నినాదాలతో దద్దరిల్లిన సభ లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూడిల్లీ:ఎంతో కీలకమైన విదేశీ పెట్టుబడులపై లోక్‌సభలో ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు గురువారంనాడు గట్టిగా పట్టుపట్టాయి.ఈ అంశంపై ప్రతిక్షాల సభ్యులు గట్టిగా నినాదాలు చేయడంతో సభలో ఎవరు …

పార్టమెంట్‌ ఆవరణలో మార్మోగిన జై తెలంగాణ

    -తెలంగాణకు కాంగ్రెస్‌ మోసం చేస్తుంది: మందా జగన్నాదం -పార్లమెంట్‌కు టీ ఎంపీలు డుమ్మా -విప్‌ దిక్కరణ…క్రమంగా దిక్కార స్వరం పెంచాలని నిర్ణయం -తెలంగాణ బిల్లు …

తెలంగాణలో ప్రవేశించిన షర్మిల

షర్మిల దిష్టిబోమ్మ దగ్ధం : తెరాస నేతల అల్టిమేటమ్‌ హైదరాబాద్‌ / మహబూబ్‌నగర్‌ : తెలంగాణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వతనే తెలంగాణలో …

‘గాజా’లో కాల్పుల విరమణకు ఓప్పందం…

కైరో : గాజా భూభాగంలో వారం రోజులుగా 150 మందిని బలి తీసుకున్న దాడులు,ఎదురుదాడులకు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. ఇజ్రాయెల్‌, హమస్‌ల మ ధ్య వర్తిత్వం చేస్తున్న …

పార్లమెంట్‌లో తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీల బైఠాయింపు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతకాల సమావేశాలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో తెలంగాణవాదాన్ని వినిపించడానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్‌ ఒకటో నెంబరు ప్రధాన ద్వారం …

పాదయాత్రలు కావవి..దండయాత్రలే

      -వారం రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం -ఇక ఉధృత స్థాయిలో ఉద్యమం -కాంగ్రెస్‌ మంత్రులు, సమైక్య పార్టీలే లక్ష్యం హైద్రాబాద్‌, నవంబర్‌21(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా …