ముఖ్యాంశాలు

ధైర్యం ఉంటే తెలంగాణకు అనుకూలమని చెప్పండి బాబుకు హరీష్‌ సవాల్‌

  హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కాదు, అనుకూలమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత టి. …

లెష్ట్‌ అవిశ్వాసం పెడితే మద్దతు : మమత

కోల్‌కత : యుపిఎ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ  చేసిన అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను సీపీఎం పార్టీ తోసిపుచ్చినప్పటికీ …

మన సంబంధాలు భేష్‌: భారత్‌, జపాన్‌ ప్రధానులు

  నాంపెస్‌: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, జపాన్‌ ప్రధానమంత్రి యొషిహిహికొ నొడా కాంబోడియాలో కలుసుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపిన ఈ నేతలిదరూ మరింత …

తెలంగాణపై తేల్చాకే ఎన్నికలు : వయలార్‌

  ఢిల్లీ: తెలంగాణపై తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని కేంద్ర మంత్రి వయలార్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై నిర్ణయం అధిష్ఠానం బాధ్యత అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ …

నల్లగొండలో మంత్రి జానాకు తెలంగాణ సెగ

  నల్లగొండ, నవంబర్‌ 19 (జనంసాక్షి): రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. సోమవారం ఇంది రాగాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని …

మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఒబామా మండిపాటు

  మయన్మార్‌, నవంబర్‌19: ఎట్టకేలకు పెద్దన్న స్పందించాడు..గత కొద్ది రోజులుగా మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఇంతవరకూ నోరు విప్పని అగ్రరాజ్యం అమెరికా అధినేత తొలిసారిగా మయన్మార్‌లో జరుగుతున్న …

ఇందిరమ్మ స్ఫూర్తి ప్రదాత : సీఎం

హైదరాబాద్‌, నవంబర్‌ 19: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్సెస్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి …

గాజాపై దాడుల్లో 100మందికిపైగా మృతి

గత ఆరురోజులుగా ఇజ్రయిల్‌ సాగిస్తున్న రాకెట్‌ దాడుల్లో ఇంతవరకు 100మందికిపైగా అమాయక పౌరులు మరణించారు. వీరిలో పాతికమంది దాకా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఆదివారం ఒక్క రోజులోనే …

సురక్షితంగా భూమిపైకి సునీతా విలియవమ్స్‌

  హ్యూస్టన్‌:  నవంబర్‌ 19(జనంసాక్షి): భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియవమ్స్‌  127రోజుల అంతరిక్షయాత్రను ముగించుకుని సోమవారం సురక్షితంగా భూమికి  చేరుకున్నారు. మరో ఇద్దరు …

43 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌:  నవంబర్‌ 19(జనంసాక్షి): రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 43మందిని ఐపీఎస్‌ అధికారులను వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి …