ముఖ్యాంశాలు

హిమాచల్‌ సీఎంగా వీరభద్రసింగ్‌ ప్రమాణం

సిమ్లా, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ొమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీరభద్రసింగ్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆరోసారి …

విద్యార్థి దశలోనే సంస్కారం అలవర్చుకోవాలి

గ్యాంగ్‌రేప్‌పై రాష్ట్రపతి విచారం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారంనాడు స్పందించారు. ఈ ఘటన …

ఢిల్లీ పోలీస్‌ వైఫల్యంపై ఉషామెహ్రా కమిషన్‌ నియామకం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసు వైఫల్యంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ …

ఢిల్లీ పోలీసులపై షిండేకు షీలాదీక్షిత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధ్యతారహితంగా ఉందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ …

బాబు ! ఈసారైనా మాటపై ఉండు

పాదయాత్రలో బాబును కలిసిన టీ జేఏసీ సుల్తానాబాద్‌, డిసెంబర్‌ 25 (జనంసాక్షి) : చంద్రబాబూ.. తెలంగాణపై ఈసారైనా మాటపై ఉండాలని, 28న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే …

ఉద్యమకారులపై పోలీసులు తప్పుడు కేసులు

బనాయిస్తున్నారు : కేజ్రీవాల్‌ ఢిల్లీ, జనంసాక్షి : ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ నింది తులను శిక్షించాలని కోరుతూ ఉద్యమిస్తున్న వారిపై పోలీసులు తప్పు డు కేసులు బనాయిస్తు న్నారని …

బానిసత్వమెందుకు?

‘నేను సమైక్యవాదిని.. తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నా.. ఈనెల 28న కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ లేఖరాస్తానని.. నేను సంగారెడ్డిలో ఉంటే లాయర్ల …

ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దాం

– విరసం సభ్యుడు వరవరరావు హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దామని విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావు అన్నారు. హైరదాబాద్‌లో …

అర్ధరాత్రి ఆడోళ్లకి ఏం పని !

బొత్స వంకరటింకర మాటలు హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి): ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఖండించారు. సోమవారం గాంధీ భవన్‌లో …

అవినీతిపై ప్రజలు తిరగబడాలి

26తరువాత అవినీతి వ్యతిరేక యాత్రం : విహెచ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 : ఢిల్లీ ఘటనపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందించిన రీతిలోనే అవినీతిపై కూడా స్పందించాల్సి ఉందని …