ముఖ్యాంశాలు

అపోలో మెడికల్‌ కాలేజీపై సిబిఐ విచారణ

  హైదరాబాద్‌, నవంబర్‌ 21 : అపోలో మెడికల్‌ కాలేజీలో సీట్ల భర్తీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. మేనేజమెంట్‌ కోటా సీట్ల …

కేసులు ఎత్తివేయాలని టీ ఉద్యోగుల ధర్నా

    హైదరాబాద్‌: ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులపై నమోదుచేసిన కేసులను …

పాదయాత్రలు కావవి..దండయాత్రలే

  -వారం రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం -ఇక ఉధృత స్థాయిలో ఉద్యమం -కాంగ్రెస్‌ మంత్రులు, సమైక్య పార్టీలే లక్ష్యం హైద్రాబాద్‌, నవంబర్‌21(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా సమైక్య పార్టీల …

610 జీవో అమలుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నవంబర్‌ 21 : ఎట్టకేలకు 610 జీవో అమలుకు మార్గం సుగమమైంది. ఈ జీవోను హైకోర్టు సమర్ధించింది. 610 జీవోపై వేలాదిగా వచ్చిన పిటిషన్లను హైకోర్టు …

పార్టీలకు అతీతంగా తెలంగాణ పోరాటం కేసీఆర్‌తో కెకె భేటీ

    హైదరాబాద్‌, నవంబర్‌ 21 : తెలంగాణకోసం పార్టీలకు అతీతంగా పోరాడతామని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు చెప్పారు. తెలంగాణ సాధనకోసం తెలంగాణవాదులందరిని ఒకే వేదికపైకి …

యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటం

-లోక్‌సభ సమావేశాల్లో తెలంగాణవాదాన్ని వినిపించాలని నిర్ణయం హైద్రాబాద్‌, నవంబర్‌20(.జనంసాక్షి): యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ …

గడ్కరీ రాజీనామా చేయల్సిందే : యశ్వంత్‌ సిన్హా ఫైర్‌

  న్యూడిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు గడ్కరీ మరింతగా కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల సంక్షోభం నుంచి ఆయన బయటపడినప్పటికీ తాజాగా మరో గండం వచ్చి పడింది. నితిన్‌ గడ్కరీపై …

రాష్ట్రాన్ని మద్యం మాఫియా శాసిస్తోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

నల్లగొండ, నవంబర్‌ 20: మద్యం మాఫియా రాష్ట్రాన్ని నాశనంచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. …

మద్యం స్కాం నివేదికపై చర్యలు తీసుకోండి

హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): మద్యం సిండికేట్ల కుంభకోణంపై ఏసీబీ సమర్పించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికపై చర్యలు …

ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా ఓటు : జయలలిత

హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): పార్లమెంట్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) బిల్లు పెడితే తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని అన్నా డిఎంకె అధినేత జయలిలత చెప్పారు. …