ముఖ్యాంశాలు

జర్నలిజం బాధ్యాతాయుతమైన వృత్తి: ప్రధాని

  పాత్రికేయులకు ప్రధాని సందేశం న్యూఢిల్లీ, నవంబర్‌ 16: జర్నలిజం అనేది బాధ్యాతాయుతమైన విధి అని, సాంఘీక, సామాజిక పరిరక్షణకు పాత్రికేయులు పనిచేయాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ …

పాతబస్తీలో ఉద్రిక్తత..

హైదరాబాద్‌, నవంబరు 16: పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనల అనంతరం కొందరు గుర్తు తెలీయని యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు …

పాపసానిపల్లికి అంతర్జాతీయ గుర్తింపు…సూకీ కోసం ముస్తాబైన పాపసానిపల్లి

    సీమ రుచులు చూపిస్తామంటున్న గ్రామస్థులు అందంగా అలంకరించుకుంటున్న ఇళ్లు అనంతపురం,నవంబర్‌16(జనంసాక్షి): సామాజిక ఉద్యమకారిణి, నోబెల్‌ అవార్డు గ్రహీత, మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌సూకీ శనివారం అనంతపురం …

కలిసిమెలిసి ఉద్యమిస్తం : కేసీఆర్‌

  హైదరాబాద్‌ : నవంబర్‌ 16,(జనంసాక్షి): జేఏసీతో ఉన్న మా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  స్పష్టం చేశారు. ఇక నుంచి కలిసిమెలిసి …

తెలంగాణ కోసం పోరాడుతా: స్వామిగౌడ్‌

  హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో ఉండి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం పోరాడతానని స్వామిగౌడ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమీక్షంలో …

రాజన్న.. చంద్రన్నవి చీకటి రాజ్యాలు

మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం యుద్దం చేసేవాడి చేతిలో కత్తి పెట్టండి ప్రమాదమంచున కిరణ్‌ సర్కార్‌ హైదరాబాద్‌,నవంబర్‌15 (జనంసాక్షి) : మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం తప్ప …

సీమాంధ్ర పత్రికల కుట్రను అర్థం .

సీమాంధ్ర పత్రికలు మరో కుట్ర పన్నాయి. వీలున్నపుడల్లా తెలంగాణ ఉద్యమంపై దుష్ప్రచారం చేసే సీమాంద్ర మీడియా ఈ సారి ఏకంగా ఉద్యమ సారధిపైనే తమ కుట్ర బాణాలను …

నేడు కేసీఆర్‌తో కోదండరాం భేటీ…

  వేయి ఆలోనలు  గర్షించనీయి.. వంద పూలు వికసించనీయి. హైదరాబాద్‌, నవంబర్‌ 15 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌- తెలంగాణ జేఏసీ మధ్యఏర్పడిన వివాదాల పటాపంచలు కానున్నాయి. శుక్రవారం సాయంత్రం …

2014 ఎన్నికల బాధ్యత రాహుల్‌ భుజాలపై

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పార్టీలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషిస్తారనే దానికి సంకేతంగా 2014లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమన్వయ కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతను రాహుల్‌గాంధీకి …

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధరలు

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌ ధరపై 95పైసలు తగ్గించటంతో సుమారు రూపాయి తగ్గినటైంది. ఈ అర్థరాత్రి …