ముఖ్యాంశాలు

పాలస్తీనాపై కొనసాగుతున్న హిజ్రయిల్‌ వైమానిక దాడులు

  గాజా: పాలస్తీనాపై ఇంకా హిజ్రయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 52మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు …

మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

  మయన్మార్‌ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తన పరిపాలనలో అమెరికాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న …

జగన్మోహన్‌ రెడ్డికి జై కోడితే అవినీతిని ప్రోత్సహించినట్లే : హరీష్‌

  వరంగల్‌ : వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్‌ రెడ్డికి జై కోడితే అవినీతిని ప్రోత్సహించినట్లేనని తెలంగాణరాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు …

గజ గజ వనికిస్తున్న చలి పులి

  హైదరాబాద్‌: రాష్ట్రప్రజలను చలిపులి గజగజలాడిస్తుంది. చాలా ప్రాంతాల్లో సాధరణం కంటే రెండు నుంచి 7ఢీగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా విశాఖ ఏజెన్సీప్రాంతం లంబసింగిలో 4డిగ్రీల రాత్రిపూట …

రాజన్న రాజ్యం అంటే భూములు దోచుకున్న రాజ్యం

  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డియేనని మండిపడింది. తెలంగాణ భూములు అమ్ముకున్న …

గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ కిరాతక దాడులు

  యూదు దురహంకార ఇజ్రాయిల్‌ గాజాపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. బుధవారం జరిపిన దాడిలో హమాస్‌ ముఖ్యనాయకుడు మిలిటరీ కమాండర్‌ అహ్మద్‌ అల్‌జబారి చనిపోయారు. గురువారంనాడు మరో …

స్కూల్‌ బస్సును ఢీకొన్న రైలు 50మంది విద్యార్థుల మృతి

  ఈజిప్ట్‌: వేగంగా వెళుతున్న  రైలు స్కూల్‌ బస్సును ఢీకొన్న సంఘటనలో 50మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన రాజధాని కైరోకు 350కిలోమీటర్ల దూరాన గల …

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న యువజనోత్సవాల్లో విద్యార్థినుల కేరింతలు

హైదరాబాద్‌ : ఏడు రాష్ట్రాల నుంచి 72విశ్వవిద్యాలయాలు పాల్గొంటున్న అంతర్‌ విశ్వవిద్యాలయాల యువజనోత్సవం ఉస్మానియా క్యాంపస్‌లో ప్రారంభమైనది. ఉపకులపతి సత్యనారాయణ జెండా ఊపి యువజనోత్సవం ఊరేగింపును ప్రారంభించారు. …

భారతదేశ అభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకం: సూకీ

అనంతపుర్లం: మయన్మార్‌ పత్రిపక్ష నేత, నోబెల్‌ అవార్డు గ్రహీత అంగ్‌ శనివారం అనంతరం జిల్లాలోని పాపసానిపల్టిలో పర్యటించారు. పోదుపు సంఘాలపనితీరును తెలుసుకున్న సూకీ మాట్లాడుతూ భారతదేశఅభివృద్దిలో మహిళాసాధికారత …

శివసేనా అధినేత బాల్‌థాక్రే కన్నుమూత

శివసేన అధినేత బాల్‌ థాకరే కన్నుమూత.. ముంబై: శివసేన అధినేత బాల్‌ థాకరే శనివారం కన్నుమూశారు.మధ్యాహ్నం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.దాదాపు 50 ఏళ్ల …