ముఖ్యాంశాలు

ఇందిరమ్మ స్ఫూర్తి ప్రదాత : సీఎం

హైదరాబాద్‌, నవంబర్‌ 19: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్సెస్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి …

గాజాపై దాడుల్లో 100మందికిపైగా మృతి

గత ఆరురోజులుగా ఇజ్రయిల్‌ సాగిస్తున్న రాకెట్‌ దాడుల్లో ఇంతవరకు 100మందికిపైగా అమాయక పౌరులు మరణించారు. వీరిలో పాతికమంది దాకా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఆదివారం ఒక్క రోజులోనే …

సురక్షితంగా భూమిపైకి సునీతా విలియవమ్స్‌

  హ్యూస్టన్‌:  నవంబర్‌ 19(జనంసాక్షి): భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియవమ్స్‌  127రోజుల అంతరిక్షయాత్రను ముగించుకుని సోమవారం సురక్షితంగా భూమికి  చేరుకున్నారు. మరో ఇద్దరు …

43 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌:  నవంబర్‌ 19(జనంసాక్షి): రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 43మందిని ఐపీఎస్‌ అధికారులను వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి …

‘పాట్నా ఛాత్‌ పూజలో తొక్కిసలాట-14మంది మృతి

  పాట్నా: నవంబర్‌ 19(జనంసాక్షి): ఛత్‌ పూజ సందర్భంగా పాట్నాలోని గంగాఘూట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 14మంది మరణించారు. ఉత్తరాది రాష్ట్రలలో ముఖ్యంగా బీహార్‌లో ఈ పూజను …

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

  52మంది మృతి వందమందికి పైగా తీవ్ర గాయాలు మీడియా భవంతులపై కూడా వదలకుండా బాంబుల వర్షం గాజా: పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ …

బాల్‌థాకరే అంత్యక్రియలు….శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు

  శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు ముంబయి, నవంబరు 18 (ఎపిఇఎంఎస్‌):మరాఠా యోధుడు బాల్‌థాకరే అంతిమయాత్ర ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైంది. మాతోశ్రీ నుంచి బాల్‌ …

బంగ్లాదేశ్‌లో మురికివాడ దగ్దం:11మంది మృతి

ఢాకా: నగర శివార్లలో భారీ మురికివాడలో ఆదివారం సంభవించిన ఆగ్ని ప్రమాదంలో పిల్లలు,మహిళలు సహా కనీసం 11మంది ప్రజలు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇక్కడి హజారిబాగ్‌ ప్రాంతంలో …

మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

  -రోహింగ్యా తెగ ఊచకోతపై నోరు విప్పుతాడా రంగూన్‌: రెండోసారి అధ్యక్షపీఠాన్ని చేజిక్కించుకున్న ఒబామా నూతన కార్యక్రమాలతో దూసుకెళ్తున్నడు. చారిత్రక ఏషియాన్‌ సదస్సులో పాల్గొనడానికి ఒబామా మయన్మార్‌లో …

భూమికి చేరుకోనున్న సునీతా విలియమ్స్‌

హూస్టన్‌: గత నాలుగు మాసాలుగా అంతరిక్షంలో గడిపిన భారత్‌-అమెరికా సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరో ఇద్దరు వ్యోమగాములతో పాటుగా ఆదివారం భూమికి చేరుకోనున్నారు. …