ముఖ్యాంశాలు

న్యాయశాఖ మంత్రి అన్యాయం చేస్తుండు ఖుర్షీద్‌ను జైల్లో పెట్టండి

వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యాయశాఖమంత్రి అన్యాం చేస్తుండు ఖుర్షీద్‌ను జైళ్లో పెట్టండి వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 (జనంసాక్షి):న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ను అరెస్టు …

లోకాయుక్త జస్టిస్‌గా సుభాషణ్‌రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) :రాష్ట్ర నూతన లోకాయుక్తగా జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ …

త్వరలో ఎస్‌స్సీ, ఎస్టీ బ్యాక్‌లాక్‌ పోస్టులను భర్తీ చేస్తాం : సీఎం

ఒంగోలు, అక్టోబర్‌ 11 : ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఈ నెల 9న ప్రారంభించిన …

రైతు నెత్తిన యూరియా పిడుగు

బస్తాకు రెండున్నర రూపాయలు పెంచిన ప్రభుత్వం ఆవేదన చెందుతున్న రైతాంగం శ్రీ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ‘దీదీ’ న్యూఢిల్లీ, అక్టోబర్‌  11 (జనంసాక్షి) : కేంద్రం రోజుకో …

మైనార్టీ కార్పొరేషన్‌ అక్రమాల్లో కదులుతున్న డొంక

ఇప్పటికి నలుగురు నిందితుల అరెస్ట్‌ నకిలీ ఖాతాలతో చేతులు మారిన 55.47 కోట్లు దోచిన సొమ్ముతో టీవీ చానల్‌ కొనుగోలుకు ఒప్పందం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొత్తూరులో 200 …

ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే సుమోటోగా స్వీకరిస్తా

లోకాయుక్తకే వన్నె తెస్తా : సుభాషన్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : అధికారులు అవినీతికి పాల్పడితే సుమోటోగా కేసులు నమోదు చేస్తామని నూతనంగా నియమితుడైన లోకాయుక్త …

సోనియా అల్లుడి కథ అలహాబాద్‌ హైకోర్టుకు

విచారణ ఎందుకు జరపొద్దో వివరణ ఇవ్వండి తాఖీదులు జారీ చేసిన న్యాస్థానం అలాహాబాద్‌, అక్టోబర్‌  11 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా …

యూనివర్సిటీల్లోనూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం

– తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీగా మార్చాలని తెలం గాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌చేశారు. …

తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే విభజన – సీఎం వ్యాఖ్యలు పుండు మీద

కారం చల్లినట్టున్నయ్‌ : జానా రెడ్డి అక్టోబర్‌ 10 (జనంసాక్షి): రాజకీయాల కోసం రాష్టాన్న్రి విభజించలేమన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఖండించారు. …

55 కోట్ల మైనార్టీ స్కాంపై సీఐడీ దాడులు

హైదరాబాద్‌: ఏపీ వక్ఫ్‌ బోర్డు, ఏపీస్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నిధుల దుర్వినియోగానికి సంబంధిం చిన ఒక బ్యాంక్‌కు చెందిన పలు శాఖల పై నేర పరిశోధన …