ముఖ్యాంశాలు

అలంపూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

8.50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ*   *అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం*         *అలంపూర్ జనంసాక్షి  (నవంబర్ 19)* అలంపూర్ మున్సిపాలిటీని …

అచ్చంపేట పట్టణం లో మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

అచ్చంపేట ఆర్సి, 19 నవంబర్ ,2022, (జనం సాక్షి న్యూస్ ) : అచ్చంపేట మండల పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు …

షాడో గ్రూప్ గా ఏర్పడి ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు

వల్లూరు మధుసూదన రావు అలియాస్ మధు బాబు షాడో పాత్ర సృష్టి కర్త. ఈ పాత్ర ద్వారా ఎన్నో డిటెక్టివ్ నవలలు, ఇతర నవలలు రాసారు. ఈ …

కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం

మండల కేంద్రంలో శనివారం నాడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఘనంగా జరిపారు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ …

నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించాలి డిప్యూటీ కమిషనర్ నాగమణి

నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాల తలలింపు ప్రక్రియను సులభతరం చేయాలని అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ నాగమణి ఆధ్వర్యంలో నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాల నిర్వహణపై అవగాహన సదస్సు …

భావితరాలకు సంపూర్ణ స్వచ్ఛత వాతావరణాన్ని బహుమతిగా ఇవ్వాలి.

మండలంలోని కల్వరాల్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి సంపూర్ణ స్వచ్ఛత …

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు జయప్రదం చేయాలని నాంపల్లి చంద్రమౌళి

తెలంగాణ రైతు సంఘం రెండవ రాష్ట్ర మహాసభ నల్లగొండలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి పిలుపునిచ్చారు. శనివారం నాంపల్లి మండల …

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

దోమ నవంబర్ 19(జనం సాక్షి) దోమ  మండల కేంద్రనీకి చెందిన  బోజిరెడ్డికి ఒక లక్ష రూపాయలు సీఎం  సహాయనిధి నుండి మంజూరు చేయించి భాదితునీకి  బ్యాంక్ స్టేట్ మెంట్ …

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

భారతదేశంలోని పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎనలేని కృషి చేశారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ …

కల్మల్ చెరువులో కారెక్కిన కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు

మండలంలోని కల్మల్ చెరువులో  హుజుర్నగర్  శాసన సభ్యులు  శానంపూడి సైదిరెడ్డి  సమక్షంలో  వైస్ ఎంపీపీ వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు హుజుర్నగర్ క్యాంపు …