ముఖ్యాంశాలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): నాణ్యమైన విద్య , బోధన కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమని తెలంగాణ విద్యాశాఖ …

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచించారు.మౌలాలి డివిజన్ పరిధిలోని క్రియేటివ్ నగర్ కు చెందిన చంద్రకాంత్ కు …

రాష్ట్ర PRTU కౌన్సిల్ సమావేశానికి హజరుకావాలి

PRTU దోమ మండల అధ్యక్షులు ఆర్. కేశవుల, ప్రధానకార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి దోమ నవంబర్ 19(జనం సాక్షి)  ఆదివారం  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మహతి …

పార్టీల పోరులో కుల ప్రస్తావనను సరైనది కాదు

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి హన్మంత్ రావు శివ్వంపేట నవంబర్ 19 జనంసాక్షి: తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపులు అన్ని రాజకీయ పార్టీలలో వారి వారి …

చింతకుంట్ల గ్రామంలో మరుగుదొడ్డి దినోత్సవ కార్యక్రమం ఉపసర్పంచ్ యేకుల సురేష్

మండల కేంద్రంలో శనివారం నాడు చింతకుంట్ల గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంపూర్ణ స్వచ్ఛత  కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్, ఉప …

వెంకటపురం విలేజ్ కి ఆర్టీసీ బస్సులు నడిపించాలి కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ వెంకటాపురం విలేజ్ లోకి ఆర్టీసీ బస్సులను ప్రయాణించాలని ప్రజల కోరిక మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు …

ఘనంగా బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ జన్మదిన వేడుకలు.

జిల్లా ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేసిన బిసి పొలిటికల్ జేఏసీ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్19 (జనంసాక్షి): బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ …

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత*: ఆశిష్ సంగ్వాన్

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గౌరవ  జిల్లా అదనపు కలెక్టరు ( స్థానిక సంస్థలు)  ఆశిష్ సంగ్వాన్ పెబ్బేరు మండలం  సుగూరు గ్రామాన్ని సందర్శించి ర్యాలీ లో …

భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీజీ జయంతి నివాళులర్పించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ  జనరంజక పాలన అందించి …

నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి

 వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి నవంబర్19    నర్సరీల నిర్వహణ పకడ్బందీగా  నిర్వహించి, హరితహారంకు అవసరమైన నాణ్యమైన …