ముఖ్యాంశాలు

విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి – డిఈఓ గోవిందరాజులు

అచ్చంపేట ఆర్సీ, 15 నవంబర్ 2022,(జనం సాక్షి న్యూస్ ): అచ్చంపేట మండలంలోని సిద్దాపూర్, బొమ్మన్ పల్లి, ఐనోల్ గ్రామాలలోని ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాల, …

ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని సందర్భంగా ప్రతి జిల్లాకు 5లక్ష రూపాయలు కేటాయించాలి -టివీవీ జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు

జహీరాబాద్ నవంబర్ 15( జనం సాక్షి)డిసెంబర్ 3న జరిగే ప్రపంచ వికలాంగుల దినోత్సవం ను ఘనంగా నిర్వహించుకోవడానికి జిల్లాకు 5 లక్ష రూపాయలు కేటాయించాలి అని తెలంగాణ …

గ్రామంలో ఇంటింటికి స్ప్రే చేసిన వైద్య బృందం

మండల పరిధిలోని నేతువానిపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి స్ప్రే చేశారు.గ్రామంలో ఐదు రోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం గ్రామంలోని  …

ఏఐటియుసి నల్లగొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాల్గవ సారి పల్లా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక* నల్గొండ బ్యూరో, జనం సాక్షి. నల్లగొండ జిల్లా పదవ మహాసభలు ఆదివారము నాడు …

విద్యారంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

 ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ప్రేమ్ కుమార్ చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 15 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా స్మరిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా కోశాధికారి …

ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు

టీఎస్ ఆర్టీసీ సూర్యాపేట డిపో ఉద్యోగులకు ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం  వైద్య పరీక్షలు నిర్వహించారు.రక్త , కంటి పరీక్షలు, బిపి, ఈసిజితో …

దేవారంజాల్ దేవాలయ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక హర్షనీయం*

సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ మునగాల, నవంబర్ 15(జనంసాక్షి): హైదరాబాద్ శివారు ప్రాంతమైన దేవరాంజలో ఉన్న దేవాలయ భూములు కబ్జాకు గురై వివిధ నిర్మాణాలు చేపట్టిన భూములపై …

వరి కొనుగోలు సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలి

 – ఐ ఎన్ టి యు సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు   బిజినేపల్లి. నవంబర్.15 జనం సాక్షి- ఐకెపి సెంటర్ ద్వారా …

కార్తీక మాసంలో అన్నదానం ఎంతో విశేషమైంది

ర్తీక మాసంలో అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో విశేషమైందని వేదాంత భజన మందిర ప్రాంగణంలోని అన్నదాన నిర్వాహకులు వాడకట్టు ఆంజనేయులు , బ్రహ్మండ్లపల్లి సంతోష్, దేవిదత్తు …

బీసీ కుల గణన పై స్పష్టత ఇవ్వాలి:బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందరయ్య డిమాండ్

బీసీ కుల గణనను తక్షణమే అమలు చేయాలని బీసీ సంక్షేమ  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందరయ్య డిమాండ్ చేసారు మంగళవారం  నేరేడుచర్ల బీసీ సంక్షేమ …