ముఖ్యాంశాలు

పీఆర్సీ  నియామకం

` కమిటీ చైర్మన్‌ గా ఎన్‌. శివశంకర్‌,సభ్యుడిగా బి. రామయ్య ` ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపుకోసం పే …

తెలంగాణ,ఏపీల్లో ఎన్‌ఐఏ సోదాలు

` 62చోట్ల ముమ్మర తనిఖీలు ` ప్రజాసంఘాల నేతలపై నిఘా ` పలు చోట్ల అరెస్టులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ,ఏపీల్లో 62 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఏపీ, …

కోవిడ్‌ వ్యాక్సిన్ల తయారీలో విశేష కృషి

` శాస్త్రవేత్తలు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు నోబెల్‌.. స్టాక్‌ హోం(జనంసాక్షి): వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ …

రాష్ట్రానికి ఐటీ వెలుగులు

` మాది గాంధీ వారసత్వం..మోడీది గాడ్సే వారసత్వం ` తెలంగాణ యావత్తూ కెసిఆర్‌ కుటుంబమే ` ` బీఆర్‌ఎస్‌ పార్టీది బరాబర్‌ వారసత్వ రాజకీయమే.. ` దమ్ముంటే …

జాతిపితకు రాష్ట్రపతి ఘన నివాళి

` ప్రధాని, ప్రముఖుల నివాళి దిల్లీ(జనంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని యావత్‌ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, …

దసరాకు టీఎస్‌ఆర్టీసీ 5265 ప్రత్యేక బస్సులు

` అక్టోబర్‌ 13 నుంచి 25 తేది వరకు ఏర్పాటు ` ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలే వసూలు ` టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ వెల్లడి …

ఎన్నికల వేళ.. ఎట్టకేలకు..

పసుపుబోర్డు, ట్రైబల్‌ వర్సిటీకి ప్రధాని మోడీ ప్రకటన సమ్మక్క సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తాం పసుపు రైతుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం.. మహారాష్ట్ర, తెలంగాణ, …

అంగన్‌వాడీలకు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ` రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌(జనంసాక్షి):అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ …

తిరుగులేని నేత కేసీఆర్‌

` బీజేపీ,కాంగ్రెస్‌ మోసలు హామీలు నమ్మొద్దు ` మంత్రి హరీశ్‌రావు రంగారెడ్డి (జనంసాక్షి):విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్‌ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి …

భారాసకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

హైదరాబాద్‌(జనంసాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భారాసకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల హావిూతో పేదలకు …