ముఖ్యాంశాలు

రూ.60కోట్ల నిధులతో ఎరుకల సాధికారత

` ఎరుకల సామాజికవర్గం కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తునున్నది. …

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ప్రభుత్వ పథకాలు

` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వనపర్తి(జనంసాక్షి):  అభివృద్ది లక్ష్యం.. అభ్యున్నతే ధ్యేయం.. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకోసమే ప్రభుత్వ పథకాలను రాష్ట్ర …

కామారెడ్డిలో కేసీఆర్‌కు మెజారిటీ రికార్డు ఖాయం

` జిల్లాతో  అనుబంధం మేరకే ఇక్కడి నుంచి పోటీ ` ఆరు గ్యారెంటీలను అస్సలు నమ్మకండి ` ఇక్కడి నుంచి సీఎం పోటీపై దేశమంతా ఆసక్తి ` …

ఇజ్రాయెల్‌పై హమాస్‌ భీకరదాడి

` 20 నిమిషాల్లోనే 5వేల రాకెట్ల ప్రయోగం ` సైనికులను,పౌరులను నిర్భంధించిన మిలిటెంట్లు ` దాడితో అప్రమత్తమైన అయిన ఇజ్రాయెల్‌ ` ఇరువైపులదాడుల్లో 300 మందికిపైగా మృతి …

స్టేషన్ ఘన్ పూర్, జనగామలో వీడిన ఉత్కంఠ

జనగామ (జనంసాక్షి ) : జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉత్కంఠ వీడింది. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను …

సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ.711.18 కోట్ల లాభాల బోనస్

సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ.711.18 కోట్ల లాభాల బోనస్ సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను ఈ నెల 16 …

ఆర్‌టీసీ ఉద్యోగులకు శుభవార్త

` 4.8 శాతం డీఏతో కలిపి వేతన చెల్లింపు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 4.8 …

ఆగని మరణ మృదంగం

` మహారాష్ట్రలో మరో 2 ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి.. ` 24 గంటల్లో 23 మరణాలు ` మూడు రోజుల్లో 72 మంది మృతి ` వరుస …

విపక్షాల అబద్దాలు నమ్మొద్దు

` తెచ్చుకున్న తెలంగాణలో మెట్టు మెట్టు ఎదుగుతున్నాం ` తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వనపర్తి బ్యూరో అక్టోబర్‌04 (జనంసాక్షి):విపక్షాల అబద్దాలు …

తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో కానిస్టేబుల్‌ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఈ మేరకు 15,750 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు …