ముఖ్యాంశాలు

తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు..

` హర్షం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ (అఓ ఐఅఖీ) హర్షం వ్యక్తంచేశారు. జాతీయ …

తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి

` చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభలొ ఖర్గే ` దళిత గిరిజనులకు పెద్దపీట.. ` ఎస్సీలకు 18శాతం,ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు ` రాష్ట్రంలో కొత్తగా 5 …

తెలంగాణలో కోకాకోలా మరిన్ని పెట్టుబడులు..

` సిద్ధిపేట ప్లాంట్‌కు అదనంగా రూ.647 కోట్లు ` కరీంనగర్‌ లేదా వరంగల్‌లో రెండో తయారీ కేంద్రం ` ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ …

రైల్లోకి అక్రమంగా సిలిండర్.. టీ చేస్తుండగా పేలి 10 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఏడుగురు మృతి …

(ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌ చరిత్రను సృష్టించింది

` ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం హైదరాబాద్‌(జనంసాక్షి):సేఫ్‌ లాండిరగ్‌ అనే చివరి ఘట్టాన్ని చేరుకోవడం ద్వారా చంద్రయాన్‌ 3 ప్రయోగం సంపూర్ణ …

గిరిజన మహిళపై థర్డ్‌ డిగ్రీ కేసు

` సుమోటోగా కేసు విచారించిన హైకోర్టు హైదరాబాద్‌(జనంసాక్షి): స్వాతంత్య దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. …

పారిశ్రామిక అభివృద్ది తోనే రాష్ట పురోగతి

` తెలంగాణలో 109 ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు ` లక్షల మందికి ఉపాధి…కోట్లల్లో పారిశ్రామిక పెట్టుబడులు… హైద్రాబాద్‌(జనంసాక్షి): పారిశ్రామిక అభివృద్దితో రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్ఠి చెందుతోందనే సంకల్పంతో …

మహిళలకు నెలకు రూ.1500

` అధికారంలోకి రాగానే కుల గణన.. రైతు రుణాల మాఫీ ` రూ. 500కే సిలిండర్‌ ` మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో …

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ

జొహాన్నెస్‌బర్గ్‌(జనంసాక్షి): బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా బయల్దేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జొహాన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ …

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..!

  ` 24న ఛత్తీస్‌గఢ్‌లో ఈసీ పర్యటన.. న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల …