ముఖ్యాంశాలు

12 మంది అభ్యర్థులతో భాజపా నాలుగో జాబితా

హైదరాబాద్‌(జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 …

మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం

హైదరాబాద్‌(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, …

జర్నలిస్టుల వస్తువులను సీజ్‌ చేయడం తీవ్రమైన అంశం

` సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు దిల్లీ(జనంసాక్షి): విూడియాలో పనిచేసే వ్యక్తులు వార్తలను సేకరించేందుకు సోర్సుల కాంటాక్ట్‌లు కలిగివున్న డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అత్యంత తీవ్రమైన అంశమని …

కాంగ్రెస్‌ పాపాలకు ఈ ఎన్నికల్లో ప్రజలే శిక్ష వేస్తారు

` తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్‌ ` రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. ఆగ్రహం ` ‘తెలంగాణలో కాంగ్రెస్‌ పాపాల శతకం’, ‘స్కాంగ్రెస్‌’ పుస్తకాలు ఆవిష్కరించిన మంత్రి హైదరాబాద్‌(జనంసాక్షి):పూర్వం …

ఢల్లీి వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్‌

`  వెంటనే చర్యలు తీసుకోవాలని  ఆదేశం ` దేశరాజధానిలో వేగంగా క్షీణిస్తోన్న గాలి నాణ్యత ` 13 నుంచి దిల్లీలో సరి`బేసి విధానం అమలు దిల్లీ(జనంసాక్షి): దేశ …

24 గంటల కరెంటు నిరూపిస్తే.. నామినేషన్‌ వెనక్కి తీసుకుంటా..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ లేకపోతే ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా? కోటి ఎకరాలకు నీళ్లిస్తే పంపుసెట్లు ఎలా పెరిగినట్టు..? మక్తల్‌ (జనంసాక్షి):‘ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ …

24 కరెంటును వ్యతిరేకిస్తారా?

కాంగ్రెస్‌ డిపాజిట్లు గల్లంతు చేయండి : కేసీఆర్‌ పిలుపు ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న ఆ పార్టీకే పాతరేయాలి మంథనిలో పుట్ట మధును గెలిపిస్తే 1000 కోట్లు మంజూరు …

ఓటేస్తే ఉచిత రేషన్‌

ప్రధాని మోడీ బంపర్‌ ఆఫర్‌ సంపదను లూటీ చేసిన వారి సంగతి తేలుస్తాం అహంకార సిఎంకు ఓబిసిలు ఓటుతో బుద్ది చెప్పాలి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీల …

అధికారంలోకి రాగానే హామీల అమలు

` మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి(జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌హయాంలో కులవృత్తులకు ప్రోత్సాహం కల్పించాడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో …

కొడంగల్‌ సహా తెలంగాణనూ గెలుద్దాం

` ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన రేవంత్‌ ` నేడు నామినేషన్‌ వేయనున్నట్టు ప్రకటన హైదరాబాద్‌ (జనంసాక్షి):రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, …

తాజావార్తలు