ముఖ్యాంశాలు

వంట గ్యాస్‌ ధర తగ్గింపు ఓ తాయిలం

` రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గించిన నేపధ్యంలో కాషాయ సర్కార్‌ తీరుపై రాజ్యసభ …

ఏ కూటమిలో చేరను ` మాయావతి

లఖ్‌నవూ(జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఏ కూటమిలోనూ చేరడం లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘ఇండియా’, ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ ఒక్కటేనని …

కాంగ్రెస్‌  అధికారంలోకొస్తే పాతపెన్షన్‌పద్ధతి

` పార్టీ పోటీ చేయొద్దంటే చేయను ` మీడియా సమావేశంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస ఇచ్చిన హావిూల్లో 90 శాతం అమలు చేయలేదని కాంగ్రెస్‌ …

సిలిండర్ల ధర గురించి విపక్షాలకు మాట్లాడే అర్హత లేదు

` రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్‌, ఇంటిపన్నులు, రిజస్టేష్రన్‌ ఛార్జీలు పెంచి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కెసిఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడుతామని బిజెపి …

చెన్నమనేని రాజేశ్వర్‌రావుకు అపూర్వ గౌరవం

` వేములవాడ, సిరిసిల్ల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు చెన్నమనేని నామకరణం ` శతజయంతి ఉత్సవాల సందర్భంగా  సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, …

నేడు ‘ఇండియా’ మూడో భేటి

` భేటీకి 28 పార్టీలు.. 63మంది ప్రతినిధులు ముంబై(జనంసాక్షి):2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా వ్యూహ ప్రతివ్యూహాలకు క్షేత్రంగా నిలవనుంది. నేడు,రేపు ముంబయిలో ‘ఇండియా’ కూటమి …

ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

` మధ్యంతర ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం ` టీచర్‌ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం ` ఉపాధ్యాయ దంపతులకు మాత్రం అదనపు పాయింట్లు …

సెప్టెంబరు 2న జీహెచ్‌ఎంసీలో  డబుల్‌ ఇళ్ల పంపిణీ

` 12వేల మంది లబ్ధిదారులకు కేటాయించనున్న ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబరు 2న …

ప్రిగోజిన్‌ను మేం చంపలేదు: రష్యా

మాస్కో(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా పోరాడిన కిరాయి సైన్యం ‘వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి యెవ్‌గెని ప్రిగోజిన్‌ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే, అతడిది ప్రమాదవశాత్తు సంభవించిన …

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం ` కీలక నిర్ణయం..

దిల్లీ(జనంసాక్షి): ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం …