ముఖ్యాంశాలు

కిరణ్‌ కిరికిరి హైదరాబాద్‌ కోసమే

సెప్టెంబర్‌ 7న మరో మిలియన్‌ మార్చ్‌ తెలంగాణ ఇవ్వడమే సమస్యలకు పరిష్కారం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై పెత్తనం కోసమే సమై …

ఏపీఎన్‌జీవోల సభ అడ్డుకుంటాం

తెలంగాణ ఏర్పాటు ఖాయం భూములు కాపాడుకునేందుకే సమైక్య ఉద్యమం టీ ఎంపీలు పొన్నం, మధుయాష్కీ హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల ఉద్యమమని …

సిరియాలో రసాయన దాడి

వందలాది మంది మృతి డమాస్కస్‌, (జనంసాక్షి) : అంతర్యుద్ధం, ఆకలితో అలమటిస్తున్న సిరియా బుధవారం రసాయన దాడితో వణికిపోయింది. విష రసాయనాలు పీల్యుకున్న వందలాది మంది పౌరులు …

ఏపీఎన్‌జీవోల సమ్మెపై హైకోర్టు గుస్సా

ఉద్యోగాలకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనండి రాజకీయ నిర్ణయాలపై మీరెట్ల సమ్మె చేస్తారు? హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు …

సమైక్యవాదానికి కాలం చెల్లింది

ప్యాకేజీయే ముద్దు బొత్స మనసులో మాట హైదరాబాద్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) : సమైక్యవాదానికి కాలం చెల్లిందని, రా ష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్‌ నిర్ణయానికి ప్రతిఒక్కరు కట్టుబడి …

యూటీ వద్దు సోనియాను కలిసిన అసదుద్దీన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి తాము అంగీకరించమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. బుధవారం …

తెలంగాణపై నిర్ణయమైపోయింది

కిరణ్‌ను తలంటిన ఆంటోనీ కమిటీ న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి మంగళవారం రాత్రి …

పేదలు ఆకలి తీర్చేందుకే ‘ఆహార భద్రత’

లాంఛనంగా ప్రారంభించిన సోనియా న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : పేదల కోసమే ఆహార భద్రత పథకం అని యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం …

విభజిస్తే అన్ని కష్టాలే.. మేం అడుక్కుతింటాం

ఆంటోనీ కమిటీతో సీమాంధ్రులు న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగితే అన్నీ కష్టాలేనని సీమాంధ్రులు ఆంటోనీ కమిటీకి మొరపెట్టుకున్నారు. మంగళవారం రాత్రి కాంగ్రెస్‌ …

సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని విభజించండి ఆంటోనీతో సీఎం

న్యూఢిల్లీ, ఆగస్టు 20(జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు వల్ల తలెత్తే సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని విభజించాలని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆంటోనీ కమి టీని కోరారు. …