ముఖ్యాంశాలు

పది జిల్లాల తెలంగాణే ఆంటోనీ కమిటీకి స్పష్టం చేస్తాం

హైదరాబాద్‌పై పీటముడి పెడితే తెలంగాణ ఇచ్చినట్టుండదు : టీ మంత్రులు హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : సీడబ్ల్యూసీ తీర్మానాన్ని యధా తథంగా అమలు చేయాలని, పది …

సీమాంధ్రకు పోవడానికి వీసా కావాలా? ఎంపీ వి.హనుమంతరావు

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : సీమాంధ్రకు పోవడానికి వీసా కావాలా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ప్రశ్నించారు. తిరుమలకొండపై తాను రెచ్చగొట్టి …

హైదరాబాద్‌ తెలంగాణదే కేంద్రం పెత్తనం ఆమోదించం

తెలంగాణలో త్వరలో కేసీఆర్‌ పర్యటన : టీఆర్‌ఎస్‌ మెదక్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ఎప్పటికైనా తెలంగాణదేనని, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించబోమని టీఆర్‌ఎస్‌ …

ముస్లిం బ్రదర్‌హుడ్‌పై నిషేధం!

కైరో, ఆగస్టు 18 (జనంసాక్షి) : ముస్లిం బ్రదర్‌ హుడ్‌ పార్టీపై నిషేధం విధించాలని ఈజిప్ట్‌ సైనిక ప్రభుత్వం భావిస్తోంది. పదవీచ్యుత అధ్యక్షుడు మోర్సీకి మద్దతుగా జరుగుతున్న …

తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలు కావాలి

200 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌ మాకొద్దు తాగి కొట్టుకొని చనిపోయిన వాళ్లను సీమాంధ్ర కోసం చనిపోయినట్టుగా చిత్రీకరణ తెలంగాణ తొలి కోడికూత.. సీమాంధ్ర కృత్రిమ అలారం మోత …

బలవంతంగా కలిసుండాలనడం రాజ్యాంగ వ్యతిరేకం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : బలవంతంగా కలిసుండాలనడం రాజ్యాంగ వ్యతిరేకమని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. రాష్ట్ర విభజనను …

బరితెగించిన సోకాల్డ్‌ సమైక్యవాదులు

వీహెచ్‌ వాహనంపై దాడి కారుపై పాదరక్షలు విసిరిన దుండగులు దైవ దర్శనానికి వెళ్తే దారుణంగా వ్యవహరించిన ఆగంతకులు ముక్తకంఠంతో ఖండించిన తెలంగాణవాదులు తిరుమల/హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) …

ప్రతిదాడులకు పరిస్థితులను ప్రేరేపించొద్దు

హరీశ్‌ హెచ్చరిక హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : సీమాంధ్రులు ప్రతిదాడులకు పరిస్థితులను ప్రేరేపించొద్దని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు అన్నారు. తెలంగాణకు చెందిన విద్యార్థులను, ఉద్యోగులను …

యూటీగా అంగీకరించం హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగం

19న ఆంటోనీ కమిటీని కలుస్తాం : టీ మంత్రులు హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాం తంగా అంగీకరించబోమని, ఎప్పటికీ హైదరాబాద్‌ తెలంగాణలో …

దాడులకు గురవుతున్న తెలంగాణ ఉద్యోగులను రప్పించండి

ఆంధ్ర ఉద్యోగులను పంపించండి : దేవీప్రసాద్‌ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ర్యాలీలు హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రాంతంలో దాడులకు గురవుతున్న తెలంగాణ ఉద్యోగులను …