ముఖ్యాంశాలు

టీడీపీ సీనియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా రోడ్డు ప్రమాదంలో మృతి

స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తూ… నల్గొండ , ఆగస్టు 15 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా గురువారం తెల్లవారుజా మున …

ఈజిప్టులో ఆగని హత్యాకాండ

కాల్పుల్లో 500 మందికిపైగా మృతి కైరో, ఆగస్టు 15 (జనంసాక్షి) : ఈజిప్టులో హత్యాకాండ కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు మోర్సీకి తిరిగి పగ్గాలు అప్పగించాలని కోరుతూ ఆయన …

మతతత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

చిరునవ్వుల భారతే మా స్వప్నం ఎంతో చేశాం.. చేయాల్సింది ఇంకెంతో ఉంది ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనంసాక్షి) : మతతత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రధాని …

మీ భద్రతకు పూచీ మాది

సీమాంధ్రులకు టీ-మంత్రుల భరోసా హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్ర ప్రాంతీయుల భద్రతకు తాము బాధ్యత తీసుకుంటామని తెలంగాణ మంత్రులు హామీ ఇచ్చారు. …

తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయండి

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని టీ కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని కోరారు. …

సర్కారు కమిటీ అవసరం లేదు

బిల్లు పెట్టినప్పుడు చర్చలో చెప్పుకోండి సీమాంధ్ర పార్టీలకు చురక అన్ని పార్టీల వైఖరి చెప్పాకే యూపీఏ, సీడబ్ల్యూసీ నిర్ణయం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ ఆగస్టు 14 (జనంసాక్షి) …

ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. …

సింధూరక్షక్‌లో ఘోరం శ్రీభారీ అగ్ని ప్రమాదం

18 మంది గల్లంతు పలువురి మృతి సుశిక్ష నిపుణులను కోల్పోయిన నేవ ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు నావికాదళంలో అతిపెద్ద ప్రమాదం ముంబయి, ఆగస్టు 14 (జనంసాక్షి) : …

శాంతి మా నినాదం విషం విద్వేషాలే మీ లక్ష్యం

విభజన ఆపడం ఎవరి తరం కాదు విడిపోయి కలిసుందాం ఏపీ ఎన్‌జీవోలు, సీమాంధ్రులకు కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : ‘శాంతి మా నినాదం.. …

కుట్రదారుల ఎత్తులను చిత్తు చేద్దాం

శాంతి ర్యాలీలు చేపడుదాం: కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రదారుల వేస్తున్న ఎత్తులను చిత్తు చేద్దామని పొలిటికల్‌ …