ముఖ్యాంశాలు

ఆలస్యంగా నిద్రలేచిన సర్కారు

అసంబద్ధ సమ్మెపై ఎస్మా ప్రయోగం నో వర్క్‌.. నో పే జీవో 177 అమలు ఆరు నెలల పాటు సమ్మెలు, ర్యాలీలు నిషేధం హైదరాబాద్‌, ఆగస్టు 17 …

తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది

సీమాంధ్రులు సహకరించాలి తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలి : బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారం భమైందని పీసీసీ …

విద్వేషాలతో విడిపోవద్దు

సీమాంధ్రులకు జానా హితవు హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పడే వేళ సీమాంధ్రులు విద్వేషాలతో విడిపోవద్దని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కె. …

ఏపీఎన్‌జీవోలు సమ్మె విరమించాలి మంత్రి టీజీ వెంకటేశ్‌

కర్నూలు, ఆగస్టు 16 (జనంసాక్షి) : రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తు త పరిస్థితులను అవగతం చేసుకునే శక్తి సామర్థ్యం ఉన్న ఏపీఎన్జీవోలు సమ్మె కు దిగడం సరైంది …

మోడీకి వీసా నో

వెంటాడుతున్న గుజరాత్‌ అల్లర్లు వాషింగ్టన్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి వీసా ఇవ్వకూడదని అమెరికా నిర్ణయించినట్టు ఓ అధికారి వెల్లడించారు. 2002లో గుజరాత్‌లో …

పాతాళంలోకి రూపాయి

ముంబయి, ఆగస్టు 16 (జనంసాక్షి) : భారత మారక ద్రవ్యం రూపాయి పాతాళానికి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మళ్లీ అత్యంత కనిష్ట స్థాయికి క్షీణించింది. …

మా ఉద్యోగులపై పెండకొడ్తారా?

మీ గుంటూరు పల్లెలపై పల్లెత్తు మాటన్నమా? సీమాంధ్రుల నీచ సంస్కృతిపై మండిపడ్డ ఈటెల హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : మహిళలను పెండతో కొట్టి అవమానించడమే సీమాంధ్రుల …

మేం కలిసుండమంటే సమైక్యాంధ్రని ఎలా అంటారు?

తెలంగాణను విజయమ్మ వేరుగా చూస్తుంది కలుసుండడానికి దీక్ష అర్థరహితం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలు కలిసి సుండబోమంటే సమైక్యాంధ్ర కొనసాగించాలని …

దండిగా సంక్షేమ కార్యక్రమాలు

దేశంలోనే నంబర్‌వన్‌ బంగారుతల్లి ఆడపిల్లల సంరక్షణ కోసం పంద్రాగస్టు సభలో ముఖ్యమంత్రి కిరణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 15 (జనంసాక్షి) : భారత దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోందని, …

ఆంటోనీ కమిటీని కలిసిన సీమాంధ్రులు

నీళ్లు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత, ఉద్యోగులు, వాటాలపై చర్చ న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అభ్యంతరాలు చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ …