ముఖ్యాంశాలు

రాజకీయ లబ్ధి కోసమే విజయమ్మ నాటకాలు

విపక్షాలదీ ఇదే తీరు 2008లో ప్రణబ్‌ కమిటీకి లెటరెలా ఇచ్చావ్‌ తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టమని ఎందుకు చెప్పావ్‌ : బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) …

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే

యూటీ అంటే అగ్నిగుండమే : దానం హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అగ్నిగుండం అవుతుందని …

తెలంగాణపై సోనియా ఉడుం పట్టు

2004 ఎన్నికల సభల్లో మాటిచ్చా శాశ్వత ఉమ్మడి రాజధాని కుదరదు సీమాంధ్రకు ప్యాకేజీ, రాయితీలే పునరాలోచన ప్రకస్తే లేదు చిరంజీవి, ఉండవెల్లికి మొట్టికాయలు న్యూఢిల్లీ, ఆగస్టు 20 …

తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోంది

అభ్యంతరాల పరిశీలనకే ఆంటోనీ కమిటీ కమిటీ హైదరాబాద్‌కు రాదు కమిటీని కలిసిన టీ కాంగ్రెస్‌ నేతలు న్యూఢిల్లీ, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని …

బీహార్‌లో ఘోరం జనంపైకి దూసుకెళ్లిన రైలు

37 మంది దుర్మరణం డ్రైవర్‌ను చితకబాది, బోగీలకు నిప్పుపెట్టిన స్థానికులు పాట్నా, ఆగస్టు 19 (జనంసాక్షి) : బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన …

సీమాంధ్రుల కుట్రను తిప్పికొడుదాం

కృత్రిమ ఉద్యమం నుంచి బయటపడండి హైదరాబాద్‌లేని తెలంగాణ ఊహించలేం : కోదండరామ్‌ మా సహనానికి హద్దుంటది : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌లో సద్భావన శాంతి దీక్ష ప్రారంభం హైదరాబాద్‌, …

అమెరికాలో అన్నాకు నీరా’జనాలు’

న్యూయార్క్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజరేకు అమెరికా ప్రజలను నీరా’జనాలు’ పలికారు. అన్నా హజారే జిందాబాద్‌… అవినీతి డౌన్‌డౌన్‌.. అన్న నినాదాలతో …

రూపాయి పతనం ఆల్‌టైం రికార్డు

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : భారత ఆర్థిక రంగ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి రూపాయి పతనమైంది. సోమవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ …

ఎవడబ్బా జాగీర్‌ హైదరాబాద్‌ మాదే

వీహెచ్‌పై చెప్పు విసిరితే హైదరాబాద్‌పై విసిరినట్టే ఈట్‌కా జవాబ్‌ పత్తర్‌సే దేంగే సీమాంధ్రులపై అంజన్‌కుమార్‌ ఆర్‌ పార్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 19 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ముమ్మాటికీ …

సీఎం సీమాంధ్ర పాక్షపాతిగా వ్యవహరిస్తుండు

నేటి నుంచి ఇందిరాపార్కు వద్ద శాంతిదీక్షలు : కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంత నాయకుడిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజకీయ …