ముఖ్యాంశాలు

దేశం క్లిస్ట పరిస్థితుల్లో ఉంది

ఆందోళనకరంగా విదేశీ మారకం మరిన్ని రంగాల్లో ఎఫ్‌డీఐలు ప్రపంచ దేశాలన్నీ ఇలానే ఉన్నాయి 6.7 శాతం వృద్ధి రేటు సాధ్యం కాదు కరెంట్‌ ఖాతాల లోటును నియంత్రించాం …

రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షం

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు : ఐఎండీ ఉత్తర తెలంగాణలో రికార్డు స్థాయి వర్షం ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు పరిస్థితిని సమీక్షించిన మంత్రివర్గం సహాయక …

సుప్రీం కోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా సదాశివం ప్రమాణం

తొలి తమిళ సీజే న్యూఢిల్లీ, జులై 19 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్‌ పి.సదాశివం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి …

పోలీస్‌ కాల్పులకు నిరసనగా కాశ్మీర్‌లో ఆందోళనలు

కొనసాగుతున్న కర్ఫ్యూ స్తంభించిన జనజీవనం శ్రీనగర్‌, జూలై 20 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లోని రాంబస్‌ జిల్లాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరుల మృతికి …

పార్లమెంట్‌లో బిల్లు పెట్టేవరకూ పోరు

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : పార్లమెంట్‌లో బిల్లు పెట్టేవరకూ పోరు కొనసాగిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ‘సాగదీస్తే.. …

త్వరలో తెలంగాణపై ప్రకటన

కేంద్ర హోం శాఖ మంత్రి షిండే న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి) : తెలంగాణపై త్వరలోనే ప్రకటన చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే …

‘నీట్‌’కు సుప్రీం నో

నోటిఫికేషన్‌ చెల్లదంటూ సంచనల తీర్పు ఉమ్మడి పరీక్ష నిర్వహించే అధికారం లేదు పాత పద్ధతే కొనసాగించండి : సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి ) …

తెలంగాణ కోసం ఎర్రజెండాల ఐక్యపోరాటం

ఐదు వామపక్ష పార్టీల నిర్ణయం 28న భారీ సదస్సు : నారాయణ హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీపీఐతో పాటు …

సోనియా, షిండేతో నాదెండ్ల భేటీ

తెలంగాణ తీర్మానంపై చర్చ న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి) : తెలంగాణపై హస్తినలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ …

కాశ్మీర్‌లో జవాన్ల కాల్పులు

ఆరుగురి మృతి.. పలువురికి గాయాలు విచారణకు ఆదేశించిన షిండే శ్రీనగర్‌, జూలై 18 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ జవాన్లు రెచ్చిపోయారు. రంబాన్‌ జిల్లాలో …