ముఖ్యాంశాలు

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస

ముగ్గురు మృతి, వంద ఇళ్లు దగ్ధం బర్హంపూర్‌, (జనంసాక్షి) : పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం చెలరేగినఅల్లర్లలో ముగ్గురుకాంగ్రెస్‌ కార్యకర్తలు మృతి చెందారు. దక్షిణ 24 …

అన్నివర్గాల మద్దతుంటేనే అధికారం

యూపీలో మార్పు చూపెట్టాం ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ హైదరాబాద్‌, జూలై 21 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లో తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజంలో అన్నివర్గాలను కలుపుకుపోవడం ద్వారానే …

సీమాంధ్ర మీడియా ‘ఇందిర’ కథనాలపై… చాచా మాటే ఫైనల్‌

నెహ్రూ మాటకు కట్టుబడేందుకు సోనియా నిర్ణయం విలీనం రోజే నెహ్రూ నోట విడాకుల మాట మంచైనా, చెడైనా జరగొచ్చు.. అయిష్టంగానే ఆంధ్రప్రదేశ్‌ బర్త్‌డే కానుకగా తెలంగాణ హామీ …

అస్త్ర సన్యాసం ఎన్నిసార్లు పిలిపిచ్చినా ప్రజలు స్పందించడం లేదు

ఇక సమైక్యాంధ్రను కాపాడలేం కనీసం ఆలంపూర్‌, గద్వాలనైనా కలపండి టీజీ వెంకటేశ్‌ హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : కరడు కట్టిన సమైక్యాంధ్ర వాదిగా పేరున్న మంత్రి …

ముంచెత్తిన వరదలు ఎగిరొచ్చిన హెలికాప్టర్లు

ఉత్తర తెలంగాణలో భారీ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అతలాకుతలం హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : ఎడతెరిపిలేని వర్షాలు ఎడతెగని వరదను తెచ్చిపెట్టాయి. ఉత్తర తెలంగాణ …

ఎందుకింత పాపానికి ఒడిగట్టారో…

పురుగుల మందే పెరుగన్నం మధ్యాహ్న భోజనంలో మోనోక్రోటోఫాస్‌ అవశేషాలు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడి చాప్రా, జూలై 20 (జనంసాక్షి) : దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన బీహార్‌ కలుషితాహారం …

వరద ప్రాంతాల్లో ఎన్నికల వాయిదాకు సిద్ధం రమాకాంత్‌

హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : వరద ప్రాంతాల్లో ఎన్నికల వాయిదాకు సిద్ధమని ఎన్నికల సంఘం కమిషనర్‌ రమాకాంత్‌ తెలిపారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. వరద …

థర్డ్‌ఫ్రంట్‌పై అఖిలేశ్‌తో బాబు సమాలోచనలు

హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడో కూటమి ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో చర్చలు జరిపారు. శనివారం …

పట్టుమని పది రోజుల్లో తెలంగాణ

సీమాంధ్రుల కుట్రలు సాగవ్‌ : జానారెడ్డి ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు : పాల్వాయి లీకులెందుకు ఇచ్చారో చెప్పండి : పొన్నం హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) …

సీమాంధ్ర ఊహాగానాలకు తెర

తెలంగాణపై ఫైనల్‌ అఖిలపక్షాలు లేవు : దిగ్విజయ్‌ 28న సీడబ్ల్యూసీ భేటీ విభజనకే కోర్‌కమిటీ మొగ్గు నానిస్తే నష్టపోతాం హైదరాబాద్‌, జులై 19 (జనంసాక్షి) : తెలంగాణపై …